లోక‌లా..నాన్ లోక‌లా : ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఉగ్ర‌వాదుల ముప్పు

లోక‌లా..నాన్ లోక‌లా : ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఉగ్ర‌వాదుల ముప్పు

గోషామల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు ఉగ్ర‌వాదుల ముప్పు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఉగ్ర‌వాదుల నుంచి త‌న‌కు ముప్పు ఉంద‌ని క‌మిష‌న‌ర్ స‌మాచారం ఇచ్చార‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ‌గా బండిమీద ప‌ర్య‌టిస్తాన‌ని లోకల్ గా ముప్పు ఉందా? లేక ఇతర ప్రాంతాల నుంచి ముప్పు ఉందా అనే విష‌యాన్ని స్ప‌ష్టం చేయాల‌ని హోమంత్రిని కోరిన‌ట్లు తెలిపారు. అందుకు హోమంత్రి సానుకూలంగా స్పందించార‌ని చెప్పారు. మోహర్రం సందర్భంగా ర్యాలీకి ఎలా అనుమతి ఇచ్చారో చెప్పాల‌ని గోషామల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.