రాత్రికి రాత్రే కూల్చివేశారు

రాత్రికి రాత్రే కూల్చివేశారు

హయత్ నగర్ కుంట్లూరులో ఉద్రిక్తత ఏర్పడింది. తమకు అనాదిగా వస్తున్న సికం భూములలో నిర్మాణాలు చేపట్టుకుంటే అధికారులు కూల్చేశారనీ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న 98, 99, 100 సర్వే నంబర్లలో కొందరు అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే పట్టించుకోని అధికారులు.... దళితులపై దాడుల చేస్తున్నారని ఆరోపించారు. కుంట్లూరులోని 101, 106లో ఉన్న నిర్మాణాలను తెల్లవారుజామున రెవెన్యూ అధికారులు కూల్చివేశారంటూ ఫైర్ అయ్యారు. దీంతో రోడ్డుపై నిరసన తెలిపారు.

41 ఏండ్లలో 60 కేసులు పెట్టుకున్న భార్యాభర్తలు

నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు ఇబ్బంది కాలేదు