కృష్ణా జిల్లా పెద్దవరం మండలం లోని శ్రీ పార్వతీ సమేత నీలకంఠ స్వామి గుడిలో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో మూడు కిలోల వెండి ఆభరణాలు, 25 గ్రాముల బంగారం చోరీ జరిగినట్టుగా గుడి పూజారులు పోలీసులకు తెలిపారు. అర్చకుల ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. గుడి తాళాలు పగులకొట్టి, స్వామి వారి వెండి కిరీటం. అమ్మవారి బంగారు మంగళసూత్రం చోరీకి గురయ్యాయని తెలిపారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శివాలయంలో దొంగతనం: మూడుకిలోల వెండి చోరి
- ఆంధ్రప్రదేశ్
- August 31, 2019
లేటెస్ట్
- ఇవాళ అయోధ్యలో మోదీ రోడ్ షో
- ఫారెస్ట్ ఆఫీసర్ల అదుపులో ఇద్దరు వేటగాళ్లు
- స్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్ల పరిశీలన
- పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపు : హనుమంతు జెండగే
- ఇంటిగ్రేటెడ్ మోడల్ హబ్గా భూపాలపల్లి
- కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు
- జీతాల కోసం మెరుపు సమ్మె
- గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి
- స్ట్రాంగ్ రూమ్లకు అదనపు ఈవీఎంల తరలింపు
- వరంగల్లో కడియం కావ్య గెలుపు ఖాయం : మామిడాల యశస్వినిరెడ్డి
Most Read News
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు