రాష్ట్రపతి భవన్.. అడుగు తీసి అడుగేయాలన్నా ప్రోటోకాల్ పాటించాల్సిందే. శనివారం మాత్రం ఓ వృద్ధురాలు రూల్స్ ను పక్కన పెట్టి ప్రథమ పౌరుడిని ఆశీర్వదించింది. వందేళ్లు నిండిన వృద్ధురాలు అమాయకంగా చేసిన పనికి దర్బార్ హాల్ మురిసింది. హాల్ లో కూర్చున్న వాళ్ల ముఖాల్లో నవ్వులు విరిశాయి. చెట్ల పెంపకమే వ్యాపకంగా మార్చుకుని, కర్నాటకలో ఎనిమిది వేలకు పైగా మొక్కలు నాటి ‘మదర్ ఆఫ్ ట్రీస్’గా పేరొంది న సాలుమరాద తిమ్మక్క(106)కు ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. శనివారం రాష్ట్రపతి భవన్ లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ సంఘటన చోటుచేసుకుంది .
సల్లంగుండు బిడ్డా.. రాష్ట్రపతికి ‘మదర్ ఆఫ్ ట్రీస్’ తిమ్మక్క ఆశీర్వాదం
- దేశం
- March 17, 2019
లేటెస్ట్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- ఇన్కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
- DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్
- తెలంగాణలో 65.67 శాతం పోలింగ్
- పసిబిడ్డలలో ప్రారంభ విద్య..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి
- ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- విద్యుత్శాఖ అలర్ట్