రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా యి: కోదండరాం

రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా యి: కోదండరాం

కౌలు రైతులకు లోన్లతోపాటు, నష్టపరిహార గుర్తింపు కార్డులు ఇవ్వాలని టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో కౌలు రైతుల పరిస్థితులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం పోత్సహకాలు అందించాలన్నారు.

రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని రైతు స్వరాజ్య వేదిక నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేస్తున్నారని రిటైర్డ్ IAS ఆకునూరి మురళి తెలిపారు.