రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తూ రెవెన్యూ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. 11 మండలాలతో నారాయణ్ పేట్ జిల్లా… 9 మండలాలతో ములుగు జిల్లాను ఏర్పాటుచేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రెండు జిల్లాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 17వ తేదీనుంచి అమలులోకి రానున్నాయి. కొత్తగా 2 జిల్లాలు మనుగడలోకి వస్తుండటంతో…. తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది.
33 జిల్లాల తెలంగాణ… మనుగడలోకి ములుగు, నారాయణ పేట్
- తెలంగాణం
- February 16, 2019
లేటెస్ట్
- సమస్యలు పరిష్కరించేంతవరకు ఓట్లెయ్యం
- మొరాయించిన ఈవీఎంలు గంట వెయిట్ చేసి ఓటేసిన కిషన్ రెడ్డి
- హైదరాబాద్ ఓటర్లు ఆసక్తి చూపలే!
- హైదరాబాద్లో ఓటేసిన లీడర్లు
- కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ.. 15 పార్లమెంట్ స్థానాల్లో ఇదే పరిస్థితి
- ముంబైలో గాలి దుమారం
- నకిలీ ORSలతో ప్రాణాలకు ముప్పు
- గుట్టలు దిగుతూ.. వాగులు దాటుతూ: 20 కి.మీ. నడిచివచ్చి ఓటేసిన గిరిజనులు
- కవిత అరెస్టయ్యి రేపటికి 2 నెలలు
- గొప్ప ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నం : కేటీఆర్
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు