రాష్ట్రంలో పెంచిన ఆసరా పెన్షన్ల చెక్కులు, ప్రొసీడింగ్స్ పంపిణీ ప్రారంభమైంది. అధికార పార్టీ నేతలు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. పింఛన్ ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ ఇచ్చిన తమ పార్టీని మరిచిపోతే పుట్టగతులుండవంటూ పబ్లిక్ కు వార్నింగ్ ఇచ్చారు. TRSను మరిచి పోతరా అంటూ పదేపదే చెప్పారు. తలకిందులు తపస్సు చేసినా మరేపార్టీ అధికారంలోకి రాదన్న ఆయన.. మరో పదిహేనేళ్లు టీఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉంటుందన్నారు. కార్యకర్తలు, నేతలు కూడా పార్టీకి ఇబ్బందులు కలిగే పని చేయొద్దని హెచ్చరించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
మా పార్టీని మరిచిపోతే పుట్టగతులుండవు : శ్రీనివాస్ గౌడ్
- తెలంగాణం
- July 21, 2019
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు మేలు చేయలేకపోయాం: నార్సింగి కౌన్సిలర్లు
- IPL 202: కోల్ కతా-రాజస్థాన్ మ్యాచ్ రద్దు..
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- My Dear Donga OTT: 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్తో ఓటిటీలో దూసుకెళ్తున్న..అభినవ్ గోమఠం కొత్త మూవీ
- లారీ డీజిల్ ట్యాంక్ పేలి చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
- లారీ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
- Indian 2 Update: భారతీయుడు 2 ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..'కమ్ బ్యాక్ ఇండియన్' వినేది ఎప్పుడంటే?
- లోకేష్ ను పప్పు అనేది అందుకే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- యోగా ఫ్రీ క్లాసులు.. ఎక్కడ.. ఎందుకంటే...
- Good Bad Ugly: మైత్రి నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ అప్డేట్..అజిత్ లుక్తో అంచనాలు పెంచేశారుగా
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!