బండి సంజయ్ గుజరాతీలకు గులాంగా మారిండు

బండి సంజయ్ గుజరాతీలకు గులాంగా మారిండు

బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని... ఆయనకు వరికి గోధుమలకు తేడా తెలియదని విమర్శించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ధాన్యం సేకరణపై బండి సంజయ్ కు అవగాహన లేదన్నారు. వరి వేయమని చెప్పినందుకు సంజయ్ ను పీయూష్ తిట్టారన్నారు. బీజేపీ నాయకులే కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేలా చేయాలన్నారు. బండి సంజయ్ గుజరాతీలకు గులాంగా మారారని విమర్శించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని.. రాష్ట్రంలో ఆత్మహత్యలు తగ్గాయని కేంద్రమే చెప్పిందన్నారు.