సూరారంలో ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యం

సూరారంలో ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యం

మేడ్చల్ జిల్లా: సూరారంలో ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యమయ్యారు. స్కూల్ కు వెళ్లిన 10 తరగతి విద్యార్థులు మౌనిక, గాయత్రి ఇంటికి తిరిగి రాలేదు. సాయంత్రం పూట కట్టమైసమ్మ చెరువు దగ్గర విద్యార్థుల స్కూల్ బ్యాగ్స్ గమనించిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.