సంగారెడ్డి జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయారు. పటాన్ చెరు జాతీయ రహదారిపై స్కూటీని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఇంద్రేశం గ్రామం దగ్గర ఆటో బోల్తా పడిన ఘటనలో మరొకరరు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.