పనాజీ: గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ కొడుకు ఉత్పల్ పారికర్ ఓటమి పాలయ్యారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి ఏబీపీ మజ్హా చేతిలో 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో విజయం కోసం ఎంతో శ్రమించినా ఫలితం నిరాశ కలిగించిందని చెప్పారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తాను గట్టి పోటీ ఇచ్చినట్లు చెప్పారు.తనకు మద్దతుగా నిలిచిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి మనోహర్ పారికర్ స్థానం అయిన పనాజీ నుంచి బరిలో నిలిచినప్పటికీ ఉత్పల్ పారికర్ ఓటమి చవిచూడటం విశేషం. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 20స్థానాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ 11 సీట్లను ఖాతాలో వేసుకుంది.
మనోహర్ పారికర్ తనయుడి ఓటమి
- దేశం
- March 10, 2022
లేటెస్ట్
- అదానీ, అంబానీ కోసమే మోదీ.. ఏటా 3 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి మోసం చేసిండు: వివేక్ వెంకటస్వామి
- ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు: సీఎం రేవంత్రెడ్డి
- నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ .. నిర్మల్, అలంపూర్ సభలు
- లోక్సభ ఎన్నికల్లో యువత ఓట్లే కీలకం
- మరో రోహిత్ వేముల అయితనన్న భయంతోనే.. ఊరెళ్లి వ్యవసాయం చేస్కుంటున్న! : వేల్పుల సుంకన్న
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- గెలుపు కోసం బీఆర్ఎస్ మెజార్టీపై కాంగ్రెస్ ఫోకస్
- ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : మంత్రి ఉత్తమ్
- రాశిఫలాలు : 2024 మే 5 నుంచి మే 11వరకు
- బీఆర్ఎస్లో హైటెన్షన్.. ఒకవైపు కబ్జా కేసులు.. మరోవైపు కాంగ్రెస్ లో చేరికలు
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు