పిడుగుపాటుకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని దారూర్ మండలం రాజాపూర్ లో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఫక్రుద్దీన్ కుటుంబం పొలం పనులు చేసుకుంటుండగా వారిపై పిడుగు పడింది. పిడుగుపాటుకు తల్లి ఖాజాబీ, కూతురు తబస్సుమ్(16), కొడుకు అక్రమ్(12) చనిపోగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉండడంతో స్ధానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. వీళ్ళ సమీపంలో ఉన్న మేకలు కూడా పిడుగుపాటుకు చనిపోయాయి. పేద కుటుంబానికి చెందిన వీరి అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పిడుగుపాటుకు తల్లి, కొడుకు, కూతురు మృతి
- తెలంగాణం
- May 20, 2019
లేటెస్ట్
- ప్రసన్న వదనం మూవీ పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్ : సుహాస్
- చైనాలో కుంగిన హైవే..గుంతలో పడ్డ వాహనాలు.. 24 మంది మృతి
- Office Peacocking: కార్పొరేట్ సరికొత్త ట్రెండ్..ఆఫీసుల్లో ఇంటి వాతావరణం
- అందుకే సౌత్కు దూరమయ్యా : ఇలియాన
- ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ .. ఫీజు చెల్లింపునకు ఇయ్యాలే ఆఖరు
- రిజర్వేషన్లను టచ్ చెయ్యనివ్వను
- ఫోన్ చోరీకి వచ్చి మర్డర్ చేశారు
- మే నెలలోనూ భగభగ.. దేశంలోని చాలా చోట్ల హై టెంపరేచర్స్: ఐఎండీ
- పెన్షన్లకు సంబంధించిన రూ.6.50 లక్షలు చోరీ
- మార్ఫింగ్ చేస్తే.. స్మాష్ తో పట్టేస్తరు!
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- మీకు తెలుసా : మీ G mail బల్క్ మెసేజీలను ఇలా డిలీట్ చేసుకోండి..!
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...