వైభవంగా లక్ష యువగళ గీతార్చన కార్యక్రమం

వైభవంగా లక్ష యువగళ గీతార్చన కార్యక్రమం

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో LB స్టేడియంలో లక్ష యువగళా గీతార్చన కార్యక్రమం జరిగింది. గీతాజయంతి సందర్భంగా లక్ష మందితో ఈ కార్యక్రమం నిర్వహించింది విశ్వహిందూ పరిషత్ . భగవద్గీతలోని 40శ్లోకాలను సామూహికంగా పారాయణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామజన్మభూమి తీర్ధక్ష్రేత ట్రస్ట్ కొశాధికారి గోవింద్ గిరి మహారాజ్, త్రిదండి చినజీయర్ స్వామి, ఉడుపి పీఠం పెజావర్ స్వామి, VHP ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే హాజరయ్యారు. గీతార్చన కార్యక్రమం సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.