ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్త ప్లాన్ ను తీసుకొచ్చినట్లు తెలిపింది టెలికాం సంస్థ వొడాఫోన్. ఏడాదికి ఒకేసారి రీచార్జి చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిందని బుధవారం ప్రకటించింది. కొత్త ప్లాన్ను ఇవాళ ప్రవేశపెట్టింది. రూ.1999కి ప్లాన్ లభిస్తుంది. ఇందులో వినియోగదారులకు రోజుకు 1.5 GB డేటా, 100 SMSలు లభిస్తాయి. అన్ లిమిటెడ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు.
రీచార్జిపై ఆఫర్ : వొడాఫోన్ కొత్త ప్లాన్
- టెక్నాలజి
- February 7, 2019
లేటెస్ట్
- సెమీస్లో మరో నలుగురు బాక్సర్లు
- రిజర్వేషన్లు గుంజుకుంటున్నది .. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అన్యాయం చేస్తున్నది : రాహుల్ గాంధీ
- హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం లేదు : అజిత్ అగార్కర్
- హమ్మయ్యా... ఎట్టకేలకు చిరుత చిక్కింది.
- థామస్–ఉబెర్ కప్లో .. ఇండియా క్వార్టర్స్తోనే సరి
- ఇవ్వాళా రామగుండంలో కేసీఆర్ బస్సు యాత్ర రీస్టార్ట్
- ‘వాసవి’ నిర్మాణాలను కూల్చొద్దు హైకోర్టు సూచన
- లాలూ యాదవ్పై లాలూ కుమార్తె పోటీ
- నాన్న టైటిల్ను బాధ్యతగా ఫీలవుతున్నా: నరేష్
- ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించండి: మేచినేని కిషన్రావు
Most Read News
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ