తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఐదు అవుట్లెట్లను ఫోక్స్వ్యాగన్ ఇండియా లాంచ్ చేసింది. బ్రాండ్ విస్తరణలో భాగంగా వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త టచ్ పాయింట్లు బంజారా హిల్స్, సికింద్రాబాద్, కూకట్పల్లి, కర్నూల్, అనంతపూర్లలో ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఫోక్స్వ్యాగన్కు 24 సేల్స్, 13 సర్వీస్ అవుట్లెట్లు ఉన్నాయి. దేశం మొత్తం మీద 184 సేల్స్, 131 సర్వీస్ అవుట్లెట్లు ఉన్నాయి.