వరంగల్
తొమ్మిదేళ్లలో రూ. 9 లక్షల కోట్లు ఇచ్చిన్రు : కర్ర శ్రీనివాస్రెడ్డి
తొర్రూరు, వెలుగు : తెలంగాణ అభివృద్ధి ప్రధాని మోదీ తొమ్మిదేళ్లలో 9 లక్షల కోట్లు ఇచ్చారని బీజేపీ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీనివాస్&zw
Read Moreఎలక్షన్స్లో సెక్టోరియల్ ఆఫీసర్లు కీలకం : పీవో అంకిత్
ములుగు/కాశీబుగ్గ, వెలుగు : ఎలక్షన్లు సజావుగా నిర్వహించడంలో సెక్టోరియల్ ఆఫీసర్లు కీలకమని ములుగు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్&
Read Moreచేర్యాలలో పల్లాకు నిరసన సెగ
చేర్యాలలో పల్లాకు నిరసన సెగ రెవెన్యూ డివిజన్ సంగతి ఏమైందంటూ నిలదీత గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించిన జేఏసీ జేఏసీ లీడర్లతో బీఆర్
Read Moreహన్మకొండలో సీఎంఆర్ మాల్
హైదరాబాద్, వెలుగు: సీఎంఆర్ సంస్థ హన్మకొండలో షాపింగ్ మాల్ను తెరిచింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్, ఎమ్మెల్యేల
Read Moreపీజీ మెడికల్ ఇన్ సర్వీస్ కోటా.. సీట్లు అమ్ముకున్నరు
ఫేక్ సర్టిఫికెట్లు పెట్టినవారికి సీటిచ్చారు : ఇన్ సర్వీస్ డాక్టర్లు సీఐడీ విచారణకు డిమాండ్ హనుమకొండ, వెలుగు : పీజీ మెడికల్ థర్డ్ ఫేజ్ కౌన్సె
Read Moreమహబూబాబాద్ లో అమ్మకానికి అక్కరకొస్తలే.. సాగుకు పనికొస్తలే
మహబూబాబాద్, వెలుగు : చెరువు కట్ట పక్కన, తూముల ముందున్న పొలాలు గతంలో హాట్కేకుల్లా అమ్ముడుపోయేవి. రెండు
Read Moreకాంగ్రెస్కు అధికారం ఇస్తే.. పాతాళంలో పడ్తం: మంత్రి హరీశ్రావు
జనగామ, వెలుగు: ఒక్క చాన్స్అడుగుతున్న కాంగ్రెస్కు ఇదివరకు 11 చాన్స్లు ఇస్తే ఏం జేసిందని, పొరపాటున మళ్లీ ఇస్తే పాతాళంలో పడతామని మంత్రి హరీశ్రా
Read Moreమేం అధికారంలోకి రాగానే..ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు : కిషన్రెడ్డి
ట్రైబల్ వర్సిటీకి సమ్మక్క, సారక్క పేరు పెట్టడం గర్వకారణం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గిరిజన ఆడబిడ్డను రాష్ట్రపతిని చేయడం బీజేపీ చిత్తశుద్ధికి న
Read Moreముత్తిరెడ్డి కాళ్లు మొక్కిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. స్టేజి పైన TSRTC చైర్మన్,ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిర
Read Moreకాంగ్రెస్కు అవకాశం ఇస్తే పాతాళంలోకి పోతాం : హరీష్ రావు
కాంగ్రెస్ అంటేనే గ్రూప్లు, మూటలు, మాటలు, మంటలు అని విమర్శించారు మంత్రి హరీష్ రావు. టిక్కెట్లు ఇవ్వకముందే ఆ పార్టీలో తన్నుకుంటున్నార
Read Moreచేర్యాలలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి నిరసన సెగ.. గో బ్యాక్ అంటూ హోరెత్తిన నినాదాలు
సిద్దిపేట జిల్లా చేర్యాలలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. చేర్యాల పర్యటకు వెళ్లిన రాజేశ్వర్ రెడ్డిని స్థానికులు గో బ్యాక్ అంటూ నినాదాలు
Read Moreకేసీఆర్ అరాచక పాలనను అంతం చేయాలి: సింగపురం ఇందిర
స్టేషన్ఘన్పూర్, వెలుగు: తెలంగాణలో సీఎం కేసీఆర్ అరాచక పాలనను అంతం చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్
Read Moreతెలంగాణను అప్పులపాలు చేసిన్రు: హుస్సేన్ నాయక్
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6లక్షల కోట్ల అప్పుల పాలు చేసిందని గిరిజన మోర్చా రాష
Read More












