వరంగల్
Telangana Tour: తెలంగాణ దక్షిణ కాశీ.. మెట్టుగుట్ట చూసి వద్దామా..
ఎత్తైన పర్వత శిఖరం.. సుమారు 55 ఎకరాల్లో విస్తరించిన గుట్ట పైభాగం. అక్కడే కొలువైన రామలింగేశ్వరస్వామి. వరంగల్ జిల్లా కాజీపేట - హైదరాబాద్ రహదారి మడికొండల
Read Moreమావోయిస్టుల బంద్ నేపథ్యంలో పోలీసుల తనిఖీలు
ములుగు, వెలుగు : మావోయిస్టు బంద్ నేపథ్యంలో ములుగు మండలంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎస్సైలు వెంకటేశ్వర్లు, రామకృష్ణ, లక్ష్మారెడ్డి వాహన తనిఖ
Read Moreదుర్గామాత ఉత్సవాలు వాయిదా
జనగామ అర్బన్, వెలుగు : వచ్చే నెల 26, 27, 28 తేదీల్లో నిర్వహించాలనుకున్న జనగామ విజయ దుర్గామాతా ఉత్సవాన్ని ఆక్టోబర్ కు వాయిదా వేసినట్లు ఆలయ ప్రధాన పూజా
Read Moreపీడీఎస్ బియ్యం పట్టివేత
తొర్రూరు, వెలుగు : ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని తొర్రూరు పోలీసులు పట్టుకున్నారు. దుబ్బతండ వద్ద పోలీ
Read Moreవంద రోజుల పాలనలో కాంగ్రెస్ వైఫల్యం
తొర్రూరు, వెలుగు : వంద రోజుల పాలనలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యమైందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవ
Read Moreకంట్రోల్ సెంటర్ పనులు స్పీడప్ చేయాలి : అశ్విని తానాజీ వాకడే
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు పనుల్లో స్పీడప్ పెంచి, గడువులోగా పూర్తి చేయాలని ఆఫీసర్లను బల్దియా కమిష
Read Moreదుబాయ్లో వరంగల్ వాసి గుండెపోటుతో మృతి
హోలీ పర్వదినానం నాడు వరంగల్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దుబాయ్ లో 2024 మార్చి 25న సోమవారం వరంగల్ వాసి తిరుమలేష్ గుండెపోటుతో మృత
Read Moreలీడర్ల కోసం కాదు.. సాగునీటి కోసం గేట్లు తెరవాలి: హరీశ్ రావు
పాలకుర్తి(దేవరుప్పుల), వెలుగు: రాజకీయ పార్టీల నాయకుల కోసం కాకుండా.. పంటలకు అందించే సాగునీటి కోసం సీఎం రేవంత్రెడ్డి గేట్లు తెరవాలని బీఆర్ఎస్ నేత, మాజీ
Read Moreమహిళా ఓటర్లు ఎటువైపో!..పార్లమెంట్ పరిధిలో భారీగా పెరిగిన మహిళా ఓటర్లు
వారి ఓట్ల కోసం అన్ని పార్టీల ప్రయత్నాలు మహిళా స్కీములు కలిసి వస్తాయని కాంగ్రెస్ ఆశలు.. మహబూబాబాద్,
Read Moreనిర్వహణకు నిధుల్లేవ్.. పర్యవేక్షణకు దిక్కులేదు!
కబ్జాలపాలవుతున్న చెరువులు మైనర్ ఇరిగేషన్ శాఖ విలీనంతో మరిన్ని ఇబ్బందులు ఒక్కో
Read Moreరైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం : హరీష్రావు
జనగామ:కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్రావు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు
Read Moreనిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి : ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్
కొత్తగూడ,వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అన్నారు.
Read Moreమానుకోట ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్గా సుజాత
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ గా దామల్ల సుజాత శనివారం సాయంత్రం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పని చేసిన స
Read More












