వరంగల్
తోటి స్టూడెంట్లు ఎగతాళి చేశారని ఆత్మహత్యాయత్నం!
శాయంపేట, వెలుగు: హనుమకొండ జిల్లాలోని ఓ కేజీబీవీలో ఇద్దరు స్టూడెంట్లు నెయిల్ పాలిష్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. టీచర్లు గమనించి హాస్పిటల్కు తరలించారు.
Read Moreభూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 18 మంది గల్లంతు
భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 18 మంది గల్లంతయ్యారు. భూపాలపల్లి జిల్లాలో మోరంచవాగు ఉప్పొంగడంతో మోరంచపల్లికి చెందిన గొర్రె ఒదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ, మహ
Read Moreములుగు జిల్లా.. వెంకటాపూర్లో 69.4 సెంటీమీటర్ల వర్షపాతం
గురువారం ములుగు జిల్లా వెంకటాపూర్లో అత్యధికంగా 69.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1996 జూన్ 17న ఖమ్మం జిల్లా కోయిడాలో నమోదైన 67.5 సెంటీమీటర్ల వర్షప
Read More15 మంది కొట్కపోయిండ్రు.. మోరంచపల్లి బాధితుల ఆవేదన
బైక్లు, కార్లు, బర్లు అన్నీ పోయినయ్ గ్రామస్తులను రక్షించిన రెస్క్యూ టీం హెలికాప్టర్ల ద్వారా రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ మిగతా జిల్లాల్లోనూ వ
Read Moreకళ్ల ముందు బైక్ తో సహా కొట్టుకుపోయిన వ్యక్తి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. జల ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాలకు గ్రామాలు నీట మునగటం
Read Moreమోరంచపల్లి : కళ్లముందే 20 మంది కొట్టుకుపోయిన్రు
జయశంకర్ భూపలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామప్రజలను సురక్షితంగా తరిలించే పనిలో ఉన్నారు అధికారులు. ఇప్పటికే బోట్ల ద్వారా చాలా మందిని తరలించారు. మరిక
Read Moreములుగు జిల్లాలో జల ప్రళయం... ఐదుగురు గల్లంతు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ములుగు జిల్లాలో జలప్రళయం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో వరదల్లో గల్లంతై ఐదుగురు మృతి చె
Read Moreమునిగిన కాజీపేట రైల్వే ట్రాక్.. రెండు అడుగుల మేర నిలిచిన నీరు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రికార్డుస్థాయిలో దంచికొడుతున్న వానలతో కాజీపేట రైల్వే జంక్షన్ ట్రాక్
Read Moreఅధికారులు అప్రమత్తంగా ఉండాలి : ఎర్రబెల్లి దయాకర్ రావు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ జనగామ అర్బన్/మహబూబాబాద్, వెలుగు : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో
Read Moreవిడువని వాన..వదలని వరద
మూడ్రోజులుగా వాననీటిలోనే గ్రేటర్ కాలనీలు ఇండ్లను ఖాళీ చేసి.. సురక్షితప్రాంతాలకు పబ్లిక్ మరో రెండ్రోజులూ భారీ వర్షాల సమాచారంతో జనాల్లో ట
Read Moreరాష్ట్ర చరిత్రలోనే రికార్డు వర్షపాతం...మేడారం జలదిగ్భంధం...
రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. అన్ని జిల్లాలలోని అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ములుగు జిల్లాపై వరుణుడు ప
Read Moreప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ముంపు ముప్పు : జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ
బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ హనుమకొండ, వెలుగు : ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరంగల్ సిటీ ముంపునకు గురవుతోందన
Read Moreజలదిగ్భందంలో మొరంచపల్లి.. వరదల్లోనే 1000 మంది
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా -పరకాల ప్రధాన రహదారి పై మొరంచపల్లి వాగు పొంగిపొర్లుతంది. దాదాపు 15
Read More












