వరంగల్

ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టా.. ఎకరం 17గుంటలకు జారీ

ములుగు, వెలుగు :  ములుగు ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులు ధనసరి సమ్మక్క, సమ్మయ్య దంపతులకు గురువారం ఆఫీసర్లు పోడు భూముల హక్కు పత్రాలు అందించారు. &nb

Read More

మధ్యాహ్న భోజనంలో.. పురుగులు, రాళ్లు

హనుమకొండ సుబేదారి స్కూల్​లో అన్నం పడేసి నీళ్లు తాగిన స్టూడెంట్లు  వరంగల్‍, వెలుగు: హనుమకొండ సుబేదారిలోని డీఈఓ ఆఫీస్‍ పక్కనే ఉన్న

Read More

సొంత పార్టీ నేతల నుంచే మహబూబాబాద్ ఎమ్మెల్యేకు నిరసన గళం

మహబూబాబాద్ జిల్లా : ఉమ్మడి వరంగల్ జిల్లా పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ మారాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతేకాదు.. సొ

Read More

మరోసారి ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు నిరసన సెగ

మహబూబాబాద్ జిల్లా : అధికార పార్టీ ఎమ్మెల్యేలకు జనం నుంచి తిప్పలు తప్పడం లేదు. తరచూ ఎక్కడో ఒకచోట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. ఎలక్షన్స

Read More

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్సెస్ కాంగ్రెస్‌‌‌‌..పోటాపోటీగా ఆందోళనలు

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోటాపోటీగా ఆందోళన

Read More

బీజేపీ నుంచి రాజ్యసభకు మరో ముగ్గురు

బీజేపీ నుంచి రాజ్యసభకు మరో ముగ్గురు అభ్యర్థుల పేర్లు ప్రకటించిన పార్టీ హైకమాండ్  న్యూఢిల్లీ : రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ నుంచి బుధవారం మరో ము

Read More

వీధి కుక్కుల దాడిలో గాయపడిన బాలుడు మృతి

వీధి కుక్కుల దాడిలో గాయపడిన బాలుడు మృతి చికిత్స పొందుతూ 15 రోజుల తర్వాత తుదిశ్వాస హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలో ఘటన వీధి కుక్కల దాడిలో మరో బాలు

Read More

పోడు పట్టాల దందా

పోడు పట్టాల దందా లీడర్లు, ఆఫీసర్ల కుమ్మక్కు.. ప్రభుత్వ  ఉద్యోగులకు, నాన్​ ట్రైబల్స్​కూ హక్కు పత్రాలు ఎఫ్ఆర్సీ అప్రూవల్ లేకుండా నేరుగా అర్హుల ల

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ...డబుల్ బెడ్ రూం ఇండ్లపై నిలదీత

తెలంగాణలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రజలు బహిరంగంగానే ఆగ్రహానికి గురవుతున్నారు. సంక్షేమ పథకాలు, సమస్యలపై గ్రామాల్లోకి వచ్చిన మంత్రులు, ఎమ్

Read More

ఖాళీ ప్లేట్లతో కాలేజ్  స్టూడెంట్ల ఆందోళన : వరంగల్ జిల్లా

నర్సంపేట, వెలుగు : మిడ్​డే మీల్స్ పెట్టాలని డిమాండ్​చేస్తూ వరంగల్ జిల్లా నర్సంపేట గవర్నమెంట్​ జూనియర్ కాలేజీ స్టూడెంట్లు ఖాళీ ప్లేట్లతో మంగళవారం ఆందోళ

Read More

రేషన్ కోసం ఎదురుచూపులు.. షాపులకు చేరని బియ్యం

రవాణలో జాప్యం కారణంగా ప్రజలకు తిప్పలు షాపులకు వెళ్లివస్తున్న జనాలు ఎంఎల్ఎల్ స్టేజీ–2 పాయిట్స్​కు చేరని రైస్​ మహబూబాబాద్, వెలుగు

Read More

ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవానీరెడ్డిపై కేసు

జనగామ, వెలుగు: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డిపై జనగామ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

Read More

పార్టీ లైన్ దాటి మాట్లాడితే సహించేది లేదు.. ఎమ్మెల్యే రాజయ్యకు కేటీఆర్ వార్నింగ్!

పార్టీ లైన్ దాటి మాట్లాడితే సహించేది లేదు ఎమ్మెల్యే రాజయ్యకు కేటీఆర్ వార్నింగ్! జనగామ, వెలుగు : ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పంచాయి

Read More