డయాలసిస్ చేయించాలంటూ.. ఖమ్మం కలెక్టర్ కు లేఖ రాసింది వెంకటరత్నం అనే మహిళ. ఓ ప్రైవేటు హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ కింద కొన్నాళ్లు ట్రీట్ మెంట్ చేసి మధ్యలో ఆపేశారని గ్రీవెన్స్ లో కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. డబ్బులిస్తేనే వైద్య చేస్తామంటున్నారని.. ప్రభుత్వాసుపత్రికి వెళ్తే సరైన రెస్పాన్స్ లేదని గోడు వెళ్లబోసుకుంది వేసుకుంట్ల గ్రామానికి చెందిన వెంకటరత్నం. ఆరోగ్య శ్రీ కింద తనకు క్రమం తప్పకుండా డయాలసిస్ చేసేలా ఆదేశాలివ్వాలని కలెక్టర్ కు మొర పెట్టుకుంది మహిళ.
డయాలసిస్ చేస్తూ మధ్యలో ఆపేశారు..కలెక్టర్ గారూ నన్ను రక్షించండి!
- తెలంగాణం
- August 10, 2021
లేటెస్ట్
- V6 DIGITAL 17.05.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
- NTR 31 Title: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్షన్
- కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
- బావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి
- ఇక్ఫాయ్ ఘటనపై కొనసాగుతోన్న సస్పెన్ష్.. వాష్ రూంలో ఏం జరిగింది.?
- కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్
- బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బి ఉందా?... అమిత్ షా ఏమన్నారంటే..
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు