వికారాబాద్, వెలుగు : జిల్లాలోని యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా సోమవారం బీజేపీలో చేరారు. చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో బీజేపీ బలపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ గెలిచే స్థానాల్లో చేవెళ్ల పార్లమెంట్ కూడా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరుణం ప్రహ్లాదరావు, శివరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీలో చేరిన యాలాల ఎంపీపీ
- హైదరాబాద్
- March 19, 2024
లేటెస్ట్
- సీపీఐ సీనియర్ నేత వెంకటరెడ్డి మృతి
- రామయ్యకు పంచామృతాలతో అభిషేకం
- ఏటా 3500 ఇందిరమ్మ ఇండ్లు : పొన్నం ప్రభాకర్
- అల్ఫోర్స్ లో మెడికో కంపెనీ జాబ్ మేళా
- హీటెక్కిస్తున్న ఎండలు.. ధరూర్లో 44.2 డిగ్రీలు
- ప్రభుత్వ అధికారినంటూ ఫోన్ చేసి మోసాలు
- బీజేపీ చేసిన అభివృద్ధి ఏదీ?
- సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..