వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. 

వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. 

ఏపీలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఎన్నికల నోటిఫికేషన్  వచ్చిన వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లోకీ రానున్న నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో అధికార వైసీపీ పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. ఇడుపులపాయలో వైఎస్సార్ కు నివాళులు అర్పించిన సీఎం జగన్ ఆయన సమాధి వద్దే అభ్యర్థుల జాబితాను ప్రకటించాడు. ఈ జాబితాలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసాడు జగన్.


శ్రీకాకుళం - పేరాడ తిలక్
విజయనగరం - బెల్లాన చంద్రశేఖర్
విశాఖపట్నం - బొత్స ఝాన్సీ లక్ష్మీ
అరకు - చెట్టి తనూజ రాణి
కాకినాడ -  చెలమలశెట్టి సునీల్
అమలాపురం - రాపాక వరప్రసాద్
రాజమండ్రి - డా. గూడురి శ్రీనివాసులు
నర్సాపురం -  గూడూరి ఉమా బాల
ఏలూరు -  కారుమూరి సునీల్ కుమార్
మచిలీపట్నం - డా. సింహాద్రి చంద్రశేఖర్రావు
విజయవాడ - కేశినేని శ్రీనివాస (నాని)
గుంటూరు - కిలారి వెంకట రోశయ్య
నర్సరావుపేట - డా. పి. అనిల్ కుమార్ యాదవ్
బాపట్ల - నందిగాం సురేష్ బాబు
ఒంగోలు - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
నెల్లూరు - వేణుంబాక విజయసాయిరెడ్డి
తిరుపతి- మద్దిల గురుమూర్తి
చిత్తూరు-  ఎన్. రెడ్డప్ప
రాజంపేట- పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి
కడప- వైఎస్. అవినాష్ రెడ్డి
కర్నూలు - బివై. రామయ్య
నంద్యాల- పోచ బ్రహ్మానందరెడ్డి
హిందూపుర్- జోలదరాశి శాంత
అనంతపురం - మాలగుండ్ల శంకర నారాయణ