అమిత్షా సభా ఏర్పాట్ల పరిశీలన

అమిత్షా సభా ఏర్పాట్ల పరిశీలన

నిజామాబాద్​, వెలుగు: ఈనెల 29న పాలిటెక్నిక్​ గ్రౌండ్​లో జరిగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా సభా ఏర్పాట్లను ఎంపీ అర్వింద్​ బుధవారం సాయంత్రం పరిశీలించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ, నేషనల్​ టర్మరిక్​ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​ దినేశ్​​తో కలిసి పరిశీలించారు. పసుపు బోర్డు ఆఫీస్​ ప్రారంభించడానికి అమిత్​షా వస్తుండగా రైతు సభ ఏర్పాటు చేశారు.  ఏర్పాట్లు ఎలా ఉండాలో ఏసీపీ రాజావెంకట్​రెడ్డితో కలిసి చర్చించారు.