WTC ఫైనల్కు ఆసీస్ జట్టు ఇదే.. టీమిండియాకు గట్టిపోటీ ఇక

WTC ఫైనల్కు ఆసీస్ జట్టు ఇదే.. టీమిండియాకు గట్టిపోటీ ఇక

ఓవల్ వేదికపై ప్రతిష్టాత్మకంగా నిర్వహింబోతోన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు ఆస్ట్రేలియా, భారత్ అర్హత సాధించాయి. జూన్ 7 నుంచి 11 వరకు జరగబోయే ఫైనల్ మ్యాచ్ కు ఆసీస్ తమ జట్టును ప్రకటించింది. 

ఈ మ్యాచ్ తో పాటు ఇంగ్లాండ్ తో జరగబోయే యాషెస్ సిరీస్ కు 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టీంకు పాట్ కమ్మిన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

జట్టు వివరాలు: కమిన్స్(C), స్టీవ్ స్మిత్ (VC), మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్, స్కాట్ బోలండ్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోస్ హాజిల్ వుడ్, ట్రావిస్ హెడ్, జోస్ ఇంగ్లిస్, ఉస్మాన్, లబుషేన్, లియాన్, మార్ష్, మర్ఫీ, మాథ్యూ రెన్షా