న్యూఢిల్లీ: దేశంలో 15 నుంచి 18 ఏండ్ల వయసున్న కోటి మంది టీనేజర్లకు రెండు డోసులు వ్యాక్సిన్ పూర్తయిందని కేంద్ర హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ బుధవారం ట్వీట్ చేశారు. ఇప్పటివరకు 5.04 కోట్ల మంది టీనేజర్లు ఫస్ట్ డోసు తీసుకున్నారని చెప్పారు. పిల్లలకు వ్యాక్సినేషన్ ద్వారా దేశ భవిష్యత్ను కాపాడుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకారం దేశంలో 15–18 ఏండ్ల వయసున్న టీనేజర్ల సంఖ్య 7.4 కోట్లుగా ఉంది.
కోటిమంది టీనేజర్లకు రెండు డోసుల వ్యాక్సిన్
- దేశం
- February 10, 2022
లేటెస్ట్
- Womens T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్.. అర్హత సాధించిన శ్రీలంక, స్కాట్లాండ్
- జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్కు బెయిల్
- ల్యాండ్ టైటిలింగ్పై చంద్రబాబు దుష్ప్రచారం: సీఎం జగన్
- బండలవాగు ప్రాజెక్టు నిర్మించి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం : రాజ్ ఠాకుర్
- జగిత్యాలలో తన గురువును కలిసిన కేసీఆర్
- KKR: నరైన్ నవ్వడు, నవ్వలేడు.. అదొక మిరాకిల్: ఆండ్రీ రస్సెల్
- Koratala Siva: ఎన్టీఆర్ అభిమానులు కాలర్ ఎగరేసేలా..దేవర ప్రత్యేకంగా నిలుస్తుంది
- T20 World Cup 2024: కోహ్లీ కోసం ప్లాన్ సిద్ధంగా ఉంది.. వరల్డ్ కప్ మ్యాచ్పై బాబర్
- ఇన్స్టాల్మెంట్లో బైక్ తీసుకొని రాజాసింగ్ నంబర్ ఇచ్చిండు
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- పోతురాజు దినేష్ ఇక లేరు
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా