పదో తరగతి ఫెయిల్ అయినందుకు విద్యార్థిని ఆత్మహత్య

పదో తరగతి ఫెయిల్ అయినందుకు విద్యార్థిని ఆత్మహత్య

తొందరపాటు నిర్ణయం వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అందరినీ కలచివేస్తుంది. పదవ తరగతిలో ఫెయిల్ అయ్యిందని కర్నూలు జిల్లాలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు జిల్లా గణేష్ నగర్ లో ప్రభావతి అనే విద్యార్థిని మ్యాథ్స్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.