భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట మండలం తిరుమలకుంటలో వైరల్ ఫీవర్స్ తో ఇబ్బందులు పడుతున్నారు జనం. ఇంటికొకరు జ్వరంతో మంచంపట్టారు. నెల రోజుల్లోనే 12 మంది జ్వరంతో చనిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ఏటా జూలై, ఆగస్టు నెలలో గ్రామంలో విషజ్వరాలు వస్తుంటాయి. తాగే నీరు కలుషితం కావడం వల్లే రోగాలబారిన పడుతున్నామని స్థానికులు చెప్పడంతో .. గతంలో నీటిని పరీక్షించారు. మళ్లీ ఈసారి జ్వరాలు రావడంతో కారణాలు తెలియడం లేదంటున్నారు జనం. గ్రామంలో విషజ్వరాలతో 20 మంది చనిపోగా... 12 మంది మృతి చెందినట్లు రికార్డయిందంటున్నారు. జ్వరాల బాధితుల్లో కరోనా పాజిటివ్ వచ్చినవాళ్లు నలుగురున్నారని చెబుతున్నారు డాక్టర్లు.
ఇంటికొకరికి వైరల్ ఫీవర్ ..నెలలో 12 మంది మృతి
- తెలంగాణం
- August 8, 2021
లేటెస్ట్
- కానిస్టేబుల్ అత్యుత్సాహం.. గాయాలపాలైన ఓ కుటుంబం
- వచ్చే ఏడాది నుంచి వరంగల్ లో రంజీ మ్యాచ్ లు: హెచ్సీఏ అధ్యక్షుడు
- హైదరాబాద్లో పెరుగుతున్న అక్రమ ఆయుధాల విక్రయం
- Lok sabha Election 2024: ఓటు వేయని మూడు గ్రామాలు .. రీజన్ ఇదే
- Devara Fear Song Lyrics: దేవర ఫియర్ సాంగ్ లిరిక్స్పై నెటిజన్స్ విమర్శలు..పూర్తి లిరిక్స్ చూశారా?
- అమ్మ ఆదర్శ పాఠశాలలపై మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన కమిటీ
- శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు
- Video Viral: వామ్మో.. వీడు మామూలోడు కాదుగా.. బీజేపీకి 8 సార్లు ఓటేశాడు..
- నగరంలో చుడిదార్ గ్యాంగ్ హల్చల్... ఇంట్లో చొరబడి బంగారం, నగదు చోరీ..
- మైనర్ ర్యాష్ డ్రైవింగ్ తో ఇద్దరు మృతి.. వ్యాసం రాయాలంటూ నిందితుడికి కోర్టు షరతు
Most Read News
- బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- Telangana Great : కొత్తపల్లి గ్రామం.. ప్రతి ఇంటికో సైనికుడు.. ఎలా సాధ్యమైంది..!
- స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు ఎప్పుడు ?
- చుక్క నూనె వాడకుండా... నీటితోనే పూరీ చేయచ్చు.. అది ఎలాగో తెలుసా?
- IPL 2024: ఆ రెండు జట్లు లేవు.. టైటిల్ గెలవడానికి సన్ రైజర్స్కు సువర్ణావకాశం