కరోనా లాక్డౌన్ తర్వాత ఇవాళ(బుధవారం, మే-13) మొదటిసారిగా ప్రయాణికుల రైలు సికింద్రాబాద్కు రానుంది. రాత్రి 8:30 గంటలకు కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్లో బయలుదేరిన బెంగళూరు ఢిల్లీ (రాజధాని) ఏసీ సూపర్ ఫాస్ట్ రైలు సికింద్రాబాద్ చేరుకోనుంది. తర్వాత బయలుదేరి రేపు(గురువారం) తెల్లవారుజామున ఢిల్లీ చేరుకుంటుంది. లాక్డౌన్ కారణంగా బెంగళూరులో చిక్కుకుపోయిన దాదాపు 200 మంది తెలంగాణ ప్రజలు ఈ రైలులో సికింద్రాబాద్ చేరుకోనున్నారు. మరోవైపు… తెలంగాణలో చిక్కుకుపోయిన దాదాపు 300 మంది ప్రయాణికులు ఢిల్లీ వైపుగా ప్రయాణించనున్నారు. ఇక ఢిల్లీలో నిన్న(మంగళవారం,మే-12) రాత్రి 9:15 గంటలకు బయలుదేరిన మరో రైలు ఇవాళ సాయంత్రం సికింద్రాబాద్ చేరుకోనున్నట్టు అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు మొదటి ప్రయాణికుల రైలు
- హైదరాబాద్
- May 13, 2020
లేటెస్ట్
- రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని .. రక్షించేందుకే ఈ ఎన్నికలు : మల్లికార్జున ఖర్గే
- మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టింది : భట్టి విక్రమార్క
- ఇది నిజమేనా: పవన్ కల్యాణ్ OG మూవీ డిజిటల్ రైట్స్ రూ.65 కోట్లా..?
- UPI చెల్లింపులు చేస్తున్నారా?..పెద్ద ముప్పే ఉందట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- అవాక్కయ్యారా : పాత నట్లు, బోల్టులు అమ్మితే రూ.7 కోట్లు వచ్చాయి..!
- స్టాక్ మార్కెట్లో మహాసంక్షోభం.. వార్నింగ్ బెల్ మోగింది..
- ఓట్ల కోసం సొంతూరికి.. కేపీహెచ్బీలో ఫుల్ రష్
- MI vs KKR: ఆగిన వర్షం.. 16 ఓవర్ల చొప్పున మ్యాచ్
- ఐకాన్ స్టార్కు షాకిచ్చిన ఏపీ పోలీసులు.. కేసు నమోదు
- జయహో భారత్ : పాకిస్తాన్ లో వడా పావ్ అమ్ముతున్న ఇండియన్ ఫ్యామిలీ
Most Read News
- కడుపు ఉబ్బరంగా ఉంటుందా?..కారణాలు..ఎలా తగ్గించుకోవచ్చు?
- వారి యవ్వనానికి.... రావి ఆకులే కీలకం
- IPL 2024: ఐపీఎల్ ప్లే ఆఫ్స్.. సౌతాఫ్రికా, వెస్టిండీస్ క్రికెటర్లు దూరం
- తెలంగాణలో రెండంకెల సీట్లు ..ఎవరికీ రావా?
- బాదం పప్పును పొట్టుతో సహా తింటే ప్రమాదమా..ఏమవుతుందో తెలుసా?
- సన్రైజర్స్ పొమ్మంది.. ఇంగ్లాండ్ రమ్మంది: 5 వికెట్లతో చెలరేగిన SRH మాజీ పేసర్
- Amar Deep New Car: లగ్జరీ కారుకొన్న బిగ్ బాస్ అమర్ దీప్.. ఎన్ని లక్షల్లో తెలుసా?
- ఆ ప్లేయర్లు ముందుగానే యూఎస్ఏకు
- యాక్సిడెంట్తో బయటపడ్డ రూ.7 కోట్లు.. భయపడిపోయిన కానిస్టేబుల్
- పార్టీలు బంద్ చెయ్.. బాగుపడతావ్: భారత క్రికెటర్కు పాక్ మాజీ దిగ్గజం సలహా