బుడ్గాం: జమ్మూ కశ్మీర్లోని బుడ్గాంలో ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో బుడ్గాం జిల్లా, మచామాలోని చదూరా ప్రాంతంలో శనివారం రాత్రి జమ్మూ కశ్మీర్ పోలీసులతో కలసి సీఆర్పీఎఫ్తో కార్డన్ సెర్చ్ నిర్వహించింది. ఆ సమయంలో అక్కడే పొంచి ఉన్న టెర్రరిస్టులు సెక్యూరిటీ ఫోర్సెస్ పై కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. దీంతో సెర్చ్ ఆపరేషన్ కాస్తా ఎన్కౌంటర్గా మారింది. భద్రతా దళాలు, మిలిటెంట్లకు మధ్య నాలుగు గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు జైష్-ఏ-మొహమ్మద్ (జేఈఎం)కు చెందిన వారని అధికారులు తెలిపారు. ఈ ఇద్దరిలో ఒకరు స్థానిక వాసి అయ్యుండొచ్చునని చెప్పారు.
ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సెక్యూరిటీ ఫోర్సెస్
- దేశం
- October 28, 2020
లేటెస్ట్
- IPL 2024: రోహిత్కు వెన్నునొప్పి.. సన్రైజర్స్తో పోరుకు అనుమానమే!
- ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగిన్రు : రేణుకా చౌదరి
- శ్రీశైలం శిఖరేశ్వరం చెక్ పోస్టు దగ్గర ఎలుగుబంటి కలకలం
- నరసరావుపేటలో ఉద్రిక్తత.. ఉద్యోగులను ఎమ్మెల్యే గోపిరెడ్డి బెదిరిస్తున్నాడని ఆరోపణ
- This Week OTT Movies: మూవీ లవర్స్ గెట్ రెడీ.. OTTలో ఈవారం ఏకంగా 16 సినిమాలు
- T20 World Cup 2024: ఆ ఇద్దరితో పోలిస్తే గిల్ అదృష్టవంతుడు: వీరేంద్ర సెహ్వాగ్
- మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ
- సన్నాసులు, దద్దమ్మలంటే ఊరుకోం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- వాళ్లంతా మా కోవర్టులే.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
- ఢీ అంటే ఢీ .. తెలంగాణ కేంద్రంగా ఢిల్లీ పాలిటిక్స్
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- పోతురాజు దినేష్ ఇక లేరు