పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు టీఎంసీకి చెందిన 50 మందికి పైగా కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. వీరితో పాటు సీపీఎం కు చెందిన మరో ఎమ్మెల్యే కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీఎంసీ బహిష్కృత నేత, ముకుల్రాయ్ తనయుడు సుభ్రాన్షు రాయ్, మరో టీఎంసీ అసమ్మతి ఎమ్మెల్యే తుషర్కన్తి భట్టాచార్జీ , సీపీఎం ఎమ్మెల్యే దేవేంద్ర రాయ్ న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలోఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ సమక్షంలో వీరంతా బీజేపీలో చేరారు. ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరిగినట్లు పశ్చిమ బెంగాల్ లో కూడా ఏడు విడతల్లో బీజేపీలోకి చేరికలు ఉంటాయని అన్నారు కైలాష్ విజయవర్గీయ.
మమతకు ఝలక్..బీజేపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు
- దేశం
- May 28, 2019
లేటెస్ట్
- అప్పట్లో ఆఫాకీలకే అన్ని ఉద్యోగాలు
- ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత డిప్లొమట్
- సిరివెన్నెలకు నివాళిగా..
- యూనివర్సల్ ఆడియెన్స్కు నచ్చే కంటెంట్..సిద్ధార్థ్ @40
- మంగళం శ్రీను..మాలీవుడ్ ఎంట్రీ
- పాండ్యాపై మ్యాచ్ సస్పెన్షన్
- లోయలో పడ్డ ట్రక్కు.. పాక్లో 14 మంది మృతి
- 25న న్యూయార్క్కు ఇండియా ప్లేయర్లు
- మరిన్ని సెక్టార్లలో ఈజీ కానున్న..ఎఫ్డీఐ రూల్స్
- ఫైనల్లో సాత్విక్ చిరాగ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు