భారీగా డ్రగ్స్ పట్టివేత

భారీగా డ్రగ్స్ పట్టివేత

డెరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలీజెన్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ జాయింట్ ఆపరేషన్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈనెల 7న లక్షద్వీప్ కు సమీప తీరంలో రెండు బోట్లు అనుమానాస్పదంగా కనిపించడంతో..  స్వాధీనం చేసుకున్నారు. బోట్లను కొచ్చీకి తరలించి వాటిలో ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కాగా బోట్ లో రహస్యంగా తరలిస్తున్న 218 కిలోల హెరాయిన్ విషయం విచారణలో బయటకొచ్చింది. తమకు ఈ డ్రగ్స్ అప్పగించినట్లు తెలిపారు. ఈ హెరాయిన్ విలువ వెయ్యి 526 కోట్లు ఉంటుందని ప్రకటించింది కేంద్ర ఆర్థిక శాఖ.