చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల జోన్ పరిధిలో పోగొట్టుకున్న 218 ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటిలో 157 ఫోన్లను బుధవారం మొయినాబాద్ పీఎస్లో బాధితులకు డీసీసీ యోగేశ్ గౌతమ్ అందజేశారు. ఈ సంవత్సరం 663 ఫోన్లు పోయినట్లు బాధితులు సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేశారని తెలిపారు.
