కరీంనగర్ జిల్లా కలెక్టరెట్ దగ్గర జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దళితబంధు లబ్ధిదారుల లిస్టులో తమ పేర్లు లేవంటూ బాధితులు ఆందోళనకు దిగారు. పురుగుల మందు డబ్బాలు పట్టుకొని కలెక్టరేట్ ఆడిటోరియం ముందు బైఠాయించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో 17వేల మంది లబ్ధిదారులకు దళితబంధు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 10 నెలల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు వందమందికి పైగా బాధితులు నిరసన వ్యక్తం చేశారు.
ప్రజావాణి కార్యక్రమంలో ఉద్రిక్తత
- తెలంగాణం
- September 12, 2022
లేటెస్ట్
- V6 DIGITAL 17.05.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
- NTR 31 Title: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్షన్
- కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
- బావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి
- ఇక్ఫాయ్ ఘటనపై కొనసాగుతోన్న సస్పెన్ష్.. వాష్ రూంలో ఏం జరిగింది.?
- కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్
- బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బి ఉందా?... అమిత్ షా ఏమన్నారంటే..
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు