ఢిల్లీ : నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఢిల్లీలో సోమవారం ఈ గ్యాంగ్ నుంచి 6 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ నకిలీ కరెన్సీ మొత్తం 2 వేల రూపాయల నోట్ల రూపంలో ఉన్నాయి. ఈ కేసులో ఆలం అన్సారీ అనే వ్యక్తిని అరెస్టు చేశారు, అతనిది నేపాల్ అని పోలీసులు తెలిపారు.
6 లక్షల నకిలీ కరెన్సీ..ముఠా అరెస్ట్
- దేశం
- August 26, 2019
లేటెస్ట్
- Good Health: పొన్నగంటి... పోషకాల గని
- Antony Ruben: చివరి నిమిషంలో పుష్ప 2 టీమ్కి భారీ షాక్.. టీమ్ నుండి స్టార్ ఎడిటర్ అవుట్
- రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి
- V6 DIGITAL 16.05.2024 AFTERNOON EDITION
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్
- వైసీపీ నేతల ఇండ్లల్లో నాటు బాంబులు గుర్తింపు
- జూన్ 4న దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్
- మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!