కరెంట్ షాక్ తో మహబూబాబాద్ జిల్లా చిన్న కిష్టాపురం అడ్డాసుకుంట తండాలో 9 ఎద్దులు చనిపోయాయి. పశువులు మేస్తుండగా తెగి పడి ఉన్న కరెంట్ వైర్ తగిలింది. దీంతో ఆరుగురు రైతులకు చెందిన 9 ఎద్దులు అక్కడికక్కడే చనిపోయాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న రైతులు ఎడ్లు కొట్టుకోవడాన్ని చూసి వెంటనే కరెంట్ సరఫరా నిలిపివేశారు. దీంతో రెండు ఎద్దులు ప్రాణాలతో బయటపడ్డాయి. వ్యవసాయ సీజన్ ప్రారంభం అయ్యే ముందు ఎద్దులు చనిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కరెంట్ షాక్ తో 9 ఎద్దులు మృతి
- తెలంగాణం
- June 20, 2021
లేటెస్ట్
- మూలకు పడిన ఫారెస్ట్ జీప్ పేరిట నెలకు రూ.30 వేలు హాంఫట్
- పీసీసీ చీఫ్ పోస్టు కోసం పోటీ.. రేసులో ఉన్నది వీళ్లే.!
- మహిళలకు తోడుగా టీ సేఫ్ యాప్..2 నెలల్లో 5 వేల డౌన్లోడ్స్
- గ్రాడ్యుయేట్స్ ఎన్నికల వేళ బీఆర్ఎస్లోగ్రూపుల లొల్లి
- స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై కూడా
- ధరణితో ఈయన భూములు పోయినయట సార్ ... ఇప్పుడేట్లా.. !
- రోడ్డు పక్కన బార్బర్ షాపులో..గడ్డం ట్రిమ్ చేయించుకున్న రాహుల్
- రుణమాఫీ చేసేద్దాం..ఎన్నికల కోడ్ ముగిసేలోపు నిధుల సమీకరణ
- CM Revanth - తెలంగాణ ఏర్పాటు | AP ఫలితాలపై బెట్టింగ్ | స్థానిక బార్బర్ షాపులో రాహుల్ | V6 తీన్మార్
- మామిడి రేటు ఢమాల్..టన్నుకు రూ. 10 వేలే ఇస్తున్న దళారులు
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..