హైదరాబాద్
జీవో 29ని రద్దు చేయాల్సిందే..గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలి : బండి సంజయ్ డిమాండ్
రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కుట్ర..న్యాయం చేయాలన్న నిరుద్యోగులపై లాఠీచార్జ్ ఏంది? గర్భిణులు, మహిళలని చూడకుండా కొట్టడమేంది? కేటీఆర్
Read Moreప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు..జీవో 29పై గ్రూప్ 1 అభ్యర్థులు అపోహలు పెట్టుకోవద్దు : సీఎం రేవంత్
అందరికీ న్యాయం చేయాలనే ఆ జీవో తెచ్చినం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే అభ్యంతరాలు చెప్తే సరిచేసేవాళ్లం మధ్యలో మారిస్తే కోర్టుల జోక్యంతో పరీక్ష రద్దయ్
Read Moreఎవరెన్ని కుట్రలు చేసినా హైడ్రా ఆగదు : సీఎం రేవంత్రెడ్డి
ఫామ్హౌస్లు కాపాడుకునేందుకే కేటీఆర్, హరీశ్ దొంగ ఏడుపులు: సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ను దెబ్బతీసేలా వాట్సాప్ వర్సిటీ ఫేక్ ప్రచారం ర
Read Moreపోలీసులపై రాళ్లు, చెప్పులు, కూర్చీలతో దాడి చేశారు : డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్: ముత్యాలమ్మ తల్లి దేవాలయం దగ్గర జరిగిన లాఠీ చార్జ్ పై నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ ప్రెస్ మీట్ లో వివరణ ఇచ్చారు. మీడియా సమావేశ
Read Moreజీఎస్టీ రేట్లు మారబోతున్నాయ్.. ధరలు పెరిగే, తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..!
ఢిల్లీ: జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన జీఓఎం (జీఎస్టీ మంత్రుల బృందం) శనివారం(అక్టోబర్ 20, 2024) కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. 20 లీట
Read Moreహైదరాబాద్లో పోలీస్ అధికారులపై బదిలీ వేటు.. కారణమిదే!
సిటీలో 8మంది పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం ఉత్తర్వలు జారీ చేశారు. సికింద్రాబాద్, అశోక్ నగర్ ప్రాంతాల్లో జ
Read Moreహైదరాబాద్ దక్షిణాన గోల్ఫ్ సిటీ.. పది వేల మందికి ఉపాధి: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్: ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా(పీజీఏ), స్థానిక భాగస్వామి స్టోన్ క్రాఫ్ట్తో కలిసి సిటీ దక్షిణాన విస్తారమైన గోల్ఫ్ సిటీని న
Read Moreజిమ్లో ఎక్కువ వర్కౌట్లు చేస్తున్నారా ? : జాగ్రత్త.. స్పెర్మ్కౌంట్ తగ్గుతుందట..!
ఇటీవల కాలంలో మగవారికి సంతాన సమస్యలు, స్పెర్మ్ కౌంట్ తగ్గడం వంటివి ఎక్కువగా ఎదురవుతున్నాయి. గతంలో ఈ సమస్య కేవలం ఆడవారికే ఉంటుందనుకునేవారు. మగవారు ఈ తరహ
Read Moreన్యూడ్ కాల్స్.. బీ అలెర్ట్.. బాధితుల్లో కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే !
* అర్ధరాత్రి పూట కాల్ చేసిన మహిళ * ఏపీ హైకోర్టు లాగిన్లోకి న్యూడ్ కాలర్ ఎంట్రీ * అప్రమత్తమైన అధికారులు.. కేసు నమోదు * ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికా
Read MoreCM Revanth: గ్రూప్-1 ఎగ్జామ్స్ జరుగుతాయో.. లేదో.. తేల్చి చెప్పిన సీఎం రేవంత్
హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. సోమవారం(అక్టోబర్ 21, 2024) నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్
Read Moreకావాలనే రెచ్చగొడుతున్నారు: గ్రూప్-1 ఆందోళనలపై స్పందించిన CM రేవంత్
హైదరాబాద్: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు చేస్తోన్న ఆందోళనలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. 2024, అక్టోబర్ 19న రా
Read Moreయంగ్ ఇండియా పోలీస్ స్కూల్ త్వరలోనే ఏర్పాటు: సీఎం రేవంత్
హైదరాబాద్: పోలీస్ సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీస్ సిబ్బంది పిల్లల భవిష్యత్కు తమది గ్యా
Read Moreమియాపూర్ మెట్రో స్టేషన్ కింద అగ్నిప్రమాదం
హైదరాబాద్లోని మియాపూర్లో శనివారం సాయంత్రం రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సరిగ్గా మియాపూర్ మెట్రో స్టేషన్ కిందకు రాగానే కారులో
Read More












