హైదరాబాద్

పాలన సౌలభ్యం కోసమే పీఆర్​లో మార్పులు

హైదరాబాద్, వెలుగు: పరిపాలన సౌలభ్యం కోసమే పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంను రీషఫ్లింగ్ చేశామని  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అధికారులకు ప

Read More

తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారా నికి ఎల్లో అలర్ట

Read More

సెప్టెంబర్ 11 నుంచి ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు

సికింద్రాబాద్, వెలుగు: ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు 16 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధ

Read More

సెప్టెంబర్ 17న తుక్కుగూడలోనే కాంగ్రెస్​ సభ

రాష్ట్రానికి పెద్ద బకాసురుడిలా కేసీఆర్​ తయారైండు సీడబ్ల్యూసీ మీటింగ్స్​కు హోటల్​ ఇవ్వొద్దని మేనేజ్​మెంట్​ను కేటీఆర్​ బెదిరించిండు తుక్కుగూడలో స

Read More

వెబ్‌సైట్‌లో టెట్‌ హాల్‌ టికెట్లు.. సెప్టెంబర్ 15న ఎగ్జామ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15న జరిగే టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 1,139 సెంటర్లల

Read More

ఫారిన్ సిగరెట్లు  అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

బషీర్ బాగ్, వెలుగు: ఫారిన్ సిగరెట్లు అమ్ముతున్న వ్యక్తిని సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రాన

Read More

బీసీలకు లక్ష సాయం లిస్టులు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎందుకియ్యట్లే? : రఘునందన్ రావు

హైదరాబాద్, వెలుగు: బీసీ కులవృత్తిదారులకు రూ. లక్ష ఆర్థిక సహాయం స్కీమ్ అమలులో బీఆర్ఎస్ సర్కార్ నిబంధనలకు తూట్లు పొడుస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్

Read More

తెలంగాణ ఎన్నికల పోరు కోసం.. కాంగ్రెస్​లో 8 కమిటీలు

అసెంబ్లీ  ఎన్నికల కోసం కాంగ్రెస్​ పార్టీ  ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్​గా రాజనర్సింహ మేనిఫెస్టో కమిటీ చైర్మన్​గా శ్రీధర్​బాబు చార్

Read More

డబ్బా ఇండ్లు కట్టొద్దు .. డిజైన్లు ఇంటర్నేషనల్​ స్థాయిలో ఉండాలి : కేటీఆర్

అఫర్డబిలిటీ ట్యాగ్​ పోవొద్దు సౌత్​, ఈస్ట్​ప్రాంతాలపై ఫోకస్​ చేయాలి రియల్టర్లకు మంత్రి కేటీఆర్ ​సూచన హైదరాబాద్​, వెలుగు: రియల్ ఎస్టేట్ రంగం

Read More

తెలంగాణలో కొత్తగా ఓటు కోసం 17లక్షల దరఖాస్తులు

హైదరాబాద్​, వెలుగు:  కొత్తగా ఓటు నమోదు కోసం  దాదాపు 17 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు సీఈఓ వికాస్ రాజ్​ వెల్లడించారు. ఇందులో  జీహెచ్ఎంసీ

Read More

విమోచన వేడుకలు రాష్ట్రపతి భవన్​లో తొలిసారి నిర్వహణ: కిషన్​రెడ్డి

సెప్టెంబర్​ 17న జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరిస్తరు అదే రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో కేంద్రం ఆధ్వర్యంలో ఉత్సవాలు  చీఫ్ గెస్టుగ

Read More

కేటీఆర్ హెచ్చరించిండు.. జనగామ టికెట్​ నాదే : ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

 ‘‘ఇద్దరు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలను కేటీఆర్ కట్టడి చేసిండు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న జనగామకు

Read More

మేడ్చల్ జిల్లాలో దారుణం.. వెంటాడి కారుతో ఢీకొట్టి చంపేశారు

మేడ్చల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు దుండగులు. వేణు అనే వ్యక్తిని షిఫ్ట్ కారుతో ఢీకొట్టి... ఆ తర్వాత గొంతు కోసి చంపేశారు. జవ

Read More