హైదరాబాద్
నా జోలికి వస్తే.. నీ చీకటి బతుకు బయటపెడ్తా: కేటీఆర్కు బండి సంజయ్ వార్నింగ్
హైదరాబాద్: బండి సంజయ్కు పేపర్లు లీక్ చేయడమే తెలుసంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్య
Read Moreబీఆర్ఎస్ కాళ్లలో కట్టెలు పెట్టినా ఏది ఆగదు: మంత్రి పొంగులేటి
హైదరాబాద్: ఈనెల చివరి నాటికి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి తొలివిడతగా 3,500 నుంచి 4 వేల ఇండ్ల మంజూరు చేయ&zwnj
Read Moreగ్రూప్ 1 రద్దు కాదు.. వాయిదా మాత్రమే: కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేయమని ఎవరూ అడగటం లేదని.. కేవలం పరీక్షను పోస్ట్ పోన్ చేయమని మాత్రమే అభ్యర్థులు అడుగుతున్నారని.. వారి డిమాం
Read Moreసీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్కు ఈడీ నోటీసులు
హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. గతంలో భూ కేటాయింపులో అక్రమాలు జరిగాయని
Read Moreశాంతి భద్రతలు కాపాడటమే మా లక్ష్యం: గ్రూప్ -1 ఆందోళనలపై స్పందించిన డీజీపీ
హైదరాబాద్: గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేయాలంటూ గత నాలుగు రోజులుగా అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. పరీక్ష వాయిదా వేయాలన
Read More3 కోట్ల విలువైన బంగారంతో మణప్పురం గోల్డ్ లోన్ మేనేజర్ జంప్ !
వికారాబాద్: వికారాబాద్ పట్టణంలో భారీ చోరీ జరిగింది. మణప్పురం గోల్డ్ లోన్ ఆఫీస్లో ఉన్న బంగారాన్ని మేనేజర్ విశాల్ ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. మణప్
Read MoreGO 29, GO 55 మధ్య తేడా ఏంటి : గ్రూప్ 1 అభ్యర్థులు ఎందుకు రోడ్లెక్కుతున్నారు..?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థులు అయోమయం పరిస్థితిలో ఉన్నారు. పేపర్ లీకులు, పరీక్ష రద్దులు కారణంగా 2022లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇంకా ముందుక
Read Moreసచివాలయ ముట్టడికి బండి సంజయ్ యత్నం.. పరిస్థితి ఉద్రిక్తం
హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ను పోలీసులు అడ్డుకోవడంతో లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేయాల
Read Moreసికింద్రాబాద్లో తీవ్ర ఉద్రిక్తత.. ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం
హైదరాబాద్: సికింద్రాబాద్లోని కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కుమ్మరిగూడ ముత్యాలమ్మ టెంపుల్లో అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా 2024, అ
Read Moreగుడ్ న్యూస్: అక్టోబర్ నెలాఖరులో ఇందిరమ్మ ఇళ్లు
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ నెలాఖరులోగా ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా 3500 ఇళ్ల నుంచి 4 వేల ఇ
Read Moreకేటీఆర్,హరీశ్ అక్రమాలు తేలుస్తాం: సీఎం రేవంత్
చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ 34వ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం జరిగింది. ఈ సద్భావన యాత్రలో సీఎ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... . కులాలను మత
Read Moreకాంగ్రెస్కు మద్యంపై ఉన్న ధ్యాస మద్దతు ధరపై లేకపాయె: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్యం ధరలపై ఉన్న ధ్యాస ధాన్యం మద్దతు ధరపై లేదని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మద్యంపై ఉన్న ధ్యాస &
Read Moreబీఆర్ఎస్ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు: టీపీసీసీ చీఫ్
చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ 34వ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక కమిటీ అధ్యక్షుడు,
Read More












