హైదరాబాద్

నా జోలికి వస్తే.. నీ చీకటి బతుకు బయటపెడ్తా: కేటీఆర్‎కు బండి సంజయ్ వార్నింగ్

హైదరాబాద్: బండి సంజయ్‎కు పేపర్లు లీక్ చేయడమే తెలుసంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్య

Read More

బీఆర్ఎస్ కాళ్లలో క‌ట్టెలు పెట్టినా ఏది ఆగదు: మంత్రి పొంగులేటి

హైదరాబాద్: ఈనెల చివ‌రి నాటికి రాష్ట్రంలోని ప్రతి నియోజ‌క‌వ‌ర్గానికి తొలివిడ‌తగా 3,500  నుంచి 4 వేల ఇండ్ల మంజూరు చేయ&zwnj

Read More

గ్రూప్ 1 రద్దు కాదు.. వాయిదా మాత్రమే: కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేయమని ఎవరూ అడగటం లేదని.. కేవలం పరీక్షను పోస్ట్ పోన్ చేయమని మాత్రమే అభ్యర్థులు అడుగుతున్నారని.. వారి డిమాం

Read More

సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్కు ఈడీ నోటీసులు

హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. గతంలో భూ కేటాయింపులో అక్రమాలు జరిగాయని

Read More

శాంతి భద్రతలు కాపాడటమే మా లక్ష్యం: గ్రూప్ -1 ఆందోళనలపై స్పందించిన డీజీపీ

హైదరాబాద్: గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేయాలంటూ గత నాలుగు రోజులుగా అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. పరీక్ష  వాయిదా వేయాలన

Read More

3 కోట్ల విలువైన బంగారంతో మణప్పురం గోల్డ్ లోన్ మేనేజర్ జంప్ !

వికారాబాద్: వికారాబాద్ పట్టణంలో భారీ చోరీ జరిగింది. మణప్పురం గోల్డ్ లోన్ ఆఫీస్లో ఉన్న బంగారాన్ని మేనేజర్ విశాల్ ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. మణప్

Read More

GO 29, GO 55 మధ్య తేడా ఏంటి : గ్రూప్ 1 అభ్యర్థులు ఎందుకు రోడ్లెక్కుతున్నారు..?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థులు అయోమయం పరిస్థితిలో ఉన్నారు. పేపర్ లీకులు, పరీక్ష రద్దులు కారణంగా 2022లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇంకా ముందుక

Read More

సచివాలయ ముట్టడికి బండి సంజయ్ యత్నం.. పరిస్థితి ఉద్రిక్తం

హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ను పోలీసులు అడ్డుకోవడంతో లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేయాల

Read More

సికింద్రాబాద్‎లో తీవ్ర ఉద్రిక్తత.. ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం

హైదరాబాద్: సికింద్రాబాద్‎లోని కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కుమ్మరిగూడ ముత్యాలమ్మ టెంపుల్లో అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా 2024, అ

Read More

గుడ్ న్యూస్: అక్టోబర్ నెలాఖరులో ఇందిరమ్మ ఇళ్లు

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ నెలాఖరులోగా ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా 3500 ఇళ్ల నుంచి 4 వేల ఇ

Read More

కేటీఆర్,హరీశ్ అక్రమాలు తేలుస్తాం: సీఎం రేవంత్

చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ 34వ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం జరిగింది.  ఈ సద్భావన యాత్రలో  సీఎ రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ... . కులాలను మత

Read More

కాంగ్రెస్కు మద్యంపై ఉన్న ధ్యాస మద్దతు ధరపై లేకపాయె: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్యం ధరలపై ఉన్న ధ్యాస ధాన్యం మద్దతు ధరపై లేదని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  మద్యంపై ఉన్న ధ్యాస &

Read More

బీఆర్​ఎస్​ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు: టీపీసీసీ చీఫ్​

చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ 34వ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం జరిగింది.  ఈ కార్యక్రమానికి రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక కమిటీ అధ్యక్షుడు,

Read More