హైదరాబాద్

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో రూ.50 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విదేశాల నుంచి  కొకైన్ ని స్మగ్లింగ్ చేస్తున్న ఒకరిని ఎయిర్ పోర్ట్ అధికారులు ఆగస్టు 2న అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిప

Read More

టీచర్ కు పెళ్లి ప్రపోజల్.. తిరస్కరించినందుకు కత్తితో దాడి

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రవైటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోన్న మహిళను, ఓ వ్యక్తి కత్తితో పొడిచాడు. ఆ తర్వాత తానూ

Read More

సెప్టెంబర్ 28వ తేదీన సెలవు ప్రకటించిన ప్రభుత్వం

మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం మిలాద్ ఉన్ నబీ రోజైన సెప్టెంబర్ 28ని సెలవు రోజు(సాధారణ)గా ప్రకటించింది.  నెలవంక ఆధారంగా

Read More

బెజవాడ దుర్గమ్మ సేవలో తెలంగాణ గవర్నర్ తమిళి సై

తెలంగాణ గవర్నర్ తమిళ సై ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు.  బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా

Read More

హైదరాబాద్ లో ఆటోపై కూలిన పెద్ద చెట్టు.. డ్రైవర్ మృతి

హైదరాబాద్ : హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది.   సిగ్నల్ వద్ద భారీ వృక్షం ఒక్కసారిగా  కూలింది. అదే సమయంలో సిగ

Read More

డబుల్ బెడ్రూంలు అనర్హులకు ఇస్తున్నారని నిరసన

డబుల్ బెడ్రూం ఇళ్లు  స్థానికేతరులకు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు మంత్రి మల్లారెడ్డి మీటింగ్ లో నిరసన తెలిపారు. ఆగస్టు 2న మేడ్చల్ మల్కాజ్ గ

Read More

కేసీఆర్ నియంత పాలన పోతేనే తెలంగాణ ప్రజలు బాగుపడుతరు : షర్మిల

కాంగ్రెస్ తో కలిసి ఎలా పనిచేయాలనే దానిపై సోనియా గాంధీతో చర్చించామని వైఎస్ ఆర్టీపీ చీఫ్ షర్మిల అన్నారు.  హైదరాబాద్ పంజాగుట్టలోని వైఎస్సాఆర్ విగ్రహ

Read More

పురాతన కట్టడాలను బాగు చేస్తం

బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్  పాతబస్తీలో పలు కట్టడాల పరిశీలన హైదరాబాద్, వెలుగు: పాతబస్తీలో  పురాతన కట్టడాలను బాగు చేసేందుకు ప్రభు

Read More

ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించాలె

హైదరాబాద్, వెలుగు:  ప్రతి ఇంటి నుంచి 100శాతం చెత్త సేకరణ చేసి  సిటీని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చాలని   మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్క

Read More

ఎకో ఫ్రెండ్లీ గణేశుడి ఆన్ లైన్ క్విజ్ పోటీలు

జీడిమెట్ల, వెలుగు: వినాయక ఉత్సవాలు పర్యావరణ హితంగా జరుపుకునేందుకు  రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ

Read More

బియ్యం బస్తాలతో వెళ్తున్న లారీ బోల్తా.. డ్రైవర్కు గాయాలు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని సూరారంలో శనివారం తెల్లవారుజామున (సెప్టెంబర్ 02) రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ కు బియ్యం బస్తాలతో వ

Read More

ముందస్తుకు పోతే బీజేపీ ఇంటికే : సీపీఐ నారాయణ

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఇంటికే పోతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారా యణ అన్నారు. ‘వన్ నేషన్

Read More

కాంగ్రెస్ రిజర్వేషన్ల వల్లే కొప్పుల మంత్రి అయ్యిండు : మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్ల వల్లే కొప్పుల ఈశ్వర్ మంత్రి అయ్యాడని పీసీసీ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ మల్లు రవి అన్నారు.

Read More