
లేటెస్ట్
పార్లమెంట్ సెషన్ అయ్యేదాకా..స్కీములకు బ్రేక్
రైతు రుణమాఫీపై వేచి చూసే ధోరణిలో ప్రభుత్వం దళితబంధు, గృహలక్ష్మి లబ్ధిదారులకూ పైసలు ఇస్తలే
Read Moreఎలక్షన్ సీజన్..పెండింగ్ పనులన్నీ ఫటాఫట్..
ఏడుపాయలకు రూ.100 కోట్లు రామాయంపేట డివిజన్ ఏర్పాటుకు నోటిఫికేషన్ ఏండ్ల నుంచి పట్టించుకోక.. ఇప్పుడు హై స్పీడ్ ఎన్నికల నేపథ్యంలో బ
Read Moreసీఎం కేసీఆర్ 35 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసిన్రు: వివేక్ వెంకటస్వామి
సీఎం కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలోని 35 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇటు
Read Moreకాంగ్రెస్ లీడర్ల..హామీల వరద
కాంగ్రెస్ లీడర్ల..హామీల వరద ఇప్పటికే రైతు, యూత్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు ముప్పైకి పైగా హామీలు ఇచ్చిన పార్టీ పెద్దలు మళ్లీ మేనిఫ
Read Moreవిష జ్వరాలతో ఆదిలాబాద్ విలవిల ..రోగులతో కిటకిటలాడుతున్న దవాఖానాలు
ఒక్కో బెడ్డుపై ఇద్దరేసి రోగులకు ట్రీట్మెంట్ జ్వరం, దగ్గు, జలుబు కేసులతో అవస్థలు రోగులతో కిటకిటలాడుతున్న దవాఖానాలు ఆదిలాబాద్, వెలుగ
Read Moreతెలంగాణలో సీడబ్ల్యూసీ.. కీలక మార్పులకు వేదిక
హైదరాబాద్లో మొదటిసారి జరుగుతున్న కాంగ్రెస్వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు మూలం కానుంది. అప్రజాస్వామిక రాజకీయాలకు
Read Moreప్రాంతీయ పార్టీల అవినీతి మరకలు
ప్రాంతం పేరుతో ప్రాంతీయ పార్టీలు పుడుతుంటాయి. ప్రాంతం కోసం పుట్టుకొచ్చిన పార్టీలుగా చెలామణి అవుతుంటాయి. అధికారం చేపట్టాక కుటుంబ పార్టీలుగా మారిప
Read Moreనేనిచ్చే వినాయక విగ్రహమే పెట్టాలె.. పోటీ పడుతున్న లీడర్లు
ఎన్నికల వేళ వినాయక విగ్రహాలు ఇచ్చేందుకు నేతలు పోటీ పడుతున్నరు. నేనంటే నేనే ఇస్తానంటూ పంతాలకు పోతున్నారు. నల్గొండ హనుమాన్నగర్లో ఏటా పెద్ద
Read Moreటీచర్ల ప్రమోషన్లకు టెట్ ఎఫెక్ట్.. సీనియర్లు దూరమయ్యే చాన్స్
టీచర్ల ప్రమోషన్లకు ‘టెట్’ అడ్డంకిగా మారింది. కొత్తగా వచ్చే టీచర్లతో పాటు, ప్రమోషన్లు పొందాలన్నా తప్పకుండా టెట్ క్వాలిఫై కావాల్సిందేనన్న అర
Read Moreవచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం: పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చేవిధంగా ఆయా సంఘాల నుంచి అభిప్రాయాలు తీసు కుంటున్నామని కాంగ్రెస్ నేత, ఓబీసీ డిక్లరేషన్ కమిట
Read Moreఢిల్లీ లిక్కర్ స్కామ్లో .. మరోసారి అప్రూవర్గా రామచంద్ర పిళ్లై?
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీగా పేర్కొంటున్న హైదరా
Read Moreతెలంగాణలో ఓట్లను చెల్లాచెదురు చేసిన్రు: మర్రి శశిధర్రెడ్డి
77 లక్షల ఓట్లను వేర్వేరు బూత్లలో ఎన్రోల్ చేశారు కేంద్ర ఎన్నికల సంఘానికి మర్రి శశిధర్ రెడ్డి ఫిర్యాదు న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో
Read Moreతెలంగాణను కేసీఆర్ నంబర్ వన్ చేసిండు : హరీశ్ రావు
హుస్నాబాద్, వెలుగు: దేశంలో రాష్ట్రాన్ని కేసీఆర్ నంబర్వన్గా నిలిపి, అద్భుత విజయాలు సాధించారని మంత్రి హరీశ్రావు అన్నారు. ఇప్పుడు ఆ అద్భుతాలకు,
Read More