లేటెస్ట్

అటవీ అధికారులను అడ్డుకున్న ఆదివాసీలు

కడెం, వెలుగు: నిర్వాసితుల కోసం వ్యవసాయ భూమి కొలతలు తీస్తున్న అటవీ శాఖ అధికారులను ఆదివాసీలు అడ్డుకున్నారు. నిర్మల్​ జిల్లా కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్

Read More

ధర్నాలతో దద్దరిల్లిన ఆదిలాబాద్ కలెక్టరేట్

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ కార్మిక సంఘాలు సోమవారం చేపట్టిన ధర్నాలతో ఆదిలాబాద్ కలెక్టరేట

Read More

కలిసొచ్చిన కరీంనగర్ నుంచే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కథనభేరి సభ

ఉద్యమకాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 2024 మార్చి 12 మంగళవారం ఎస్సారార్ కాలేజీలో కధన భేరీ పేరుతో సాయంత

Read More

జగనన్న ఇల్లు ఇచ్చాడన్న మహిళ.. సోషల్ మీడియా ట్రోలింగ్ భరించలేక ఆత్మహత్య

సీఎం  జగనన్న తనకు ఇల్లు ఇచ్చాడంటూ సంతోషంగా చెప్పిన తెనాలికి గీతాంజలి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల తెనాలిలో నిర్వహించిన వైసీపీ సభలో అధికా

Read More

టైంకు రాని మండల పరిషత్​ ఆఫీసర్లు .. గంటకు పైగా ఎదురుచూసిన లబ్ధిదారులు

కాగజ్ నగర్, వెలుగు: ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించకుండా ఆఫీసులకు తీరిగ్గా వస్తుండడంతో వారి కోసం ఎదురుచూస్తూ ప్రజలు, లబ్ధిదారులు అవస్థలు ప

Read More

భూగర్భ జలాల పెరుగుదలకు చర్యలు చేపట్టాలి : ఆశిష్ సంగ్వాన్     

నిర్మల్,వెలుగు: భూగర్భజలాల పెరుగుదలకు చేపట్టాల్సిన అంశాలపై సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ లో  ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్ల

Read More

మున్సిపాలిటీ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి : కలెక్టర్​ సంతోష్

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులు, పాలకవర్గం సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. సోమవారం జరిగిన మున్

Read More

రైతులు ఖాతాలను ఆధార్​తో లింక్​ చేయాలి : గజానంద్

నస్పూర్, వెలుగు: జిల్లాలోని సీసీఐకు పత్తి విక్రయించిన రైతులు తమ బ్యాంక్, ఇండియా పోస్ట్ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలని మంచిర్యాల

Read More

పనులు పూర్తికాని డబుల్ ఇండ్లలో ఎట్లుండాలి?..ప్రజావాణికి ఫిర్యాదులు

హైదరాబాద్, వెలుగు :  జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి డబుల్​బెడ్​రూమ్​ఇండ్ల లబ్ధిదారులు భారీగా తరలివచ్చారు. గత  ప్రభు

Read More

మల్టీ జోన్-2 హెచ్ఎంల..ప్రమోషన్లను చేపట్టాలె

–హైదరాబాద్, వెలుగు : మల్టీ జోన్–2 హెడ్​మాస్టర్ల ప్రమోషన్లపై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేయడాన్ని టీచర్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, తపస్ రాష్ట్

Read More

తొమ్మిదేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో..విద్యుత్​ రంగ విధ్వంసం

రైతులకు విద్యుత్ సరఫరా రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేశామని బీఆర్‌‌ఎస్ పాలకులు ప్రజలను పక్కదోవ పట్టించారు. ఇదెలా జరిగిందో ఆధారాల

Read More

టీఎస్ఆర్టీసీలోకి కొత్త మెట్రో ఎలక్ట్రిక్ బస్సులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(టీఎస్ఆర్టీసీ) కొత్త మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. మార్చి 12వ తేదీ మంగళవారం ఎలక్ట్రిక్ బస్సు

Read More

సుప్రీంకోర్టు తీర్పు..  కేంద్రానికి చెంపదెబ్బ : కాంగ్రెస్ 

న్యూఢిల్లీ :  ఎన్నికల సంఘానికి ఎలక్టోరల్  బాండ్ల వివరాలు వెల్లడించాల్సిందేనని ఎస్​బీఐని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయ

Read More