లేటెస్ట్

మనుషుల కిడ్నీలను పందుల్లో తయారు చేస్తున్న సైంటిస్టులు

మీరు విన్నది నిజమే.. మనుషుల కిడ్నీలను పందుల పిండాల్లో పెంచుతున్నారు సైంటిస్టులు.. మానవ కణాలను కలిగి వున్న కిడ్నీలను పంది పిండాల్లో పెంచడం లో సక్సెస్ స

Read More

100 రోజులు సోనియా మాల..పీసీసీ చీఫ్ గా నా జన్మ ధన్యమైంది: రేవంత్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ సరూర్ నగర్ లో నిర్వహించిన కాంగ్రెస్ బూత్ లె

Read More

స్టేషన్‌ బెయిలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల

మాజీ మంత్రి, తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును పోలీసులు స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. శనివారం (సెప్టెంబర్ 9న) తెల్లవారుజామున విశ

Read More

జీ20 మెనూలో భారతీయ రుచులు

జీ20 సమ్మిట్ కోసం భారత్ వచ్చిన లీడర్స్ కోసం స్పెషల్ మెనూను తయారు చేశారు. ఇవాళ లంచ్ లో తందూరీ ఆలూ, కుర్కురీ బెండీ,జాఫ్రానీ పుట్టగొడుగుల పులావ్, పన్నీర్

Read More

సీఐడీ కార్యాలయంలో కొనసాగుతున్న చంద్రబాబు విచారణ

తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాదాపు 3గంటలుగా సిట్‌ కార్యాలయంలోనే ఉన్నారు. ఈ రాత్రంతా సీఐడీ ఆఫీసులోనే చంద్రబాబును ఉంచనున్నట్లు తెలుస్తోంది. సెప్టెం

Read More

గ్లోబల్ బయో ఫ్యూయెల్ అలయెన్స్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ఢిల్లీ: గ్లోబల్ బయో ఫ్యూయెల్ అలయెన్స్ ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఆ సమావేశానికి 9 దేశాల అధ్యక్షులు హాజరయ్యారు. జీవ ఇంధనాల అభివృద్ధికి కలిసి కట్టుగా

Read More

జీ20 అతిథులకు రాష్ట్రపతి విందు.. 170 మంది అతిథులు..

జీ20 సమావేశాల (G20 Summit 2023) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథులకు విందు ఏర్పాటు చేశారు.  దేశవిదేశాల నుంచి అతిరథ మహారథులు ఈ డిన్నర్&zwn

Read More

న్యూఢిల్లీ డిక్లరేషన్ కు గ్రీన్ సిగ్నల్..

 న్యూ ఢిల్లీ డిక్లరేషన్ కు సభ్యదేశాలు మొత్తం ఏకతాటిపైకి వచ్చాయని ప్రదాని మోడీ ప్రకటించారు. డిక్లరేషన్ కోసం శ్రమించిన మంత్రులు, షెర్పాలు,అధికారులన

Read More

ఒకే రోజు 1603 అప్లికేషన్లు.. రేపే(సెప్టెంబర్ 10)లాస్ట్ డేట్

బీజేపీ అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.  అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కోసం దరఖాస్తు గడువు సెప్టెంబర్ 10తో లాస్ట్ డేట్ క

Read More

కేరళ: వియ్యూరు సెంట్రల్ జైలు నుంచి 52 ఏళ్ల ఖైదీ పరారయ్యాడు

కేరళలోని వియ్యూరు సెంట్రల్ జైలు నుంచి 52 ఏళ్ల ఖైదీ పరారయ్యాడు. తమిళనాడుకు చెందిన గోవింద్ రాజ్ అనే ఖైదీ శుక్రవారం మధ్యాహ్నం జైలు నుంచి పరారయినట్లు పోలీ

Read More

జీ20 కోసం మురికి వాడలు దాచిపెట్టారు: రాహుల్ గాంధీ

జీ20 సమ్మిట్ కోసం ఢిల్లీ సుందరీకరణ పనుల్లో భాగంగా మురికి వాడలను కూల్చేసి  అక్కడి ప్రజలను తరలించినట్లు కతథనాలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత ర

Read More

సీఐడీ అధికారులకు చంద్రబాబు లేఖ

తెలుగుదేశం అధినేత చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసి సిట్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరుస్తామని సీఐడీ అ

Read More

విజయవాడ సీఐడీ ఆఫీసుకు చేరుకున్న చంద్రబాబు

ఎట్టకేలకు.. సుదీర్ఘ ప్రయాణం తర్వాత నంద్యాల నుంచి విజయవాడ చేరుకున్నారు మాజీ సీఎం చంద్రబాబు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో 241 కోట్ల రూపాయల అవినీ

Read More