లేటెస్ట్
GG-W vs RCB-W: ఒకే మ్యాచ్లో 7 రనౌట్లు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే తొలిసారి
క్రికెట్ లో రనౌట్స్ కావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. సమన్వయ లోపం కారణంగా, వేగంగా సింగిల్ తీసే క్రమంలో, స్పెషలిస్ట్ బ్యాటర్ కోసం బౌలర్ తన వికెట్
Read Moreకూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. పలువురికి గాయాలు
మిరప కూలీలతో వెళ్తున్న ఓ ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదం ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా జయ్యపేట మండలం చిల్లకల్లు పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ
Read Moreబ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : జీఎం రితేశ్ కుమార్
జీఎం రితేశ్ కుమార్ సిరికొండ, వెలుగు : బ్యాంకింగ్ సేవలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ఆఫ్బరోడా జీఎం రితేశ్
Read More21న డీసీసీబీ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం
నిజామాబాద్, వెలుగు : జిల్లా సహకార కేంద్ర బ్యాంక్(డీసీసీబీ) చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డిపై 15 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం కోరుతున్న నేపథ్యంలో
Read Moreకేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదు..కోర్టుకు ఈడీ ఫిర్యాదు
ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టును ఆశ్రయించింది.
Read Moreమహిళలకు గుడ్ న్యూస్ : అకౌంట్లలో డబ్బులు.. ఒక్కొక్కరికి రూ.18750
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ప్రవేశపెట్టిన ' వైఎస్సార్ చేయూత ' నాలుగవ విడత నిధులను విడుదల చేయనుంది. అనకాపల్లిలో జరుగుతున్న సభలో
Read MoreRajamouli: కలలు కనడం.. కష్టపడటం.. గామి మేకర్స్పై రాజమౌళి ప్రశంసలు
మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ గామి(Gaami). కొత్త దర్శకుడు విశ్వధర్(Vishwadhar) తెరకెక్కించిన ఈ ప్రత్యేక
Read Moreబీఎస్పీకి అమర్నాథ్ బాబు గుడ్బై
బోధన్, వెలుగు : బీఎస్పీ బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి అమర్నాథ్బాబు ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. టౌన్లో బుధవారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన
Read Moreశివరాత్రికి కాళేశ్వరం ముస్తాబు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రంలో మూడు రోజుల పాటు జరిగే మహశివరాత్రి ఉత్సవాలకు ఆలయం
Read Moreఏప్రిల్లో సోషియాలజీ ఇంటర్నేషనల్ మీట్ నిర్వహిస్తాం
కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేశ్ ప్రారంభమైన కేయూ మహిళా ఇంజినీరింగ్ కాలేజీ ఫెస్ట్ హసన్
Read Moreసైబర్ నేరాలపై అవగాహన
ఎల్లారెడ్డి, వెలుగు : సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ సూచించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బుధవారం స్టూడ
Read Moreమణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి నో వర్క్ నో పే సర్క్యులర్ అమలు..
మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరైన సరే కారణం లేకుండా ఆఫీసుకు రాకపోతే ఆబ్సెంట్ వేసి ఆ రోజు వేతనాన్ని జీతం నుంచి
Read Moreఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తాం : ధనసరి అనసూయ
మంత్రి ధనసరి అనసూయ ములుగు, వెలుగు : ములుగు నియోజకవర్గ అబివృద్ధికి అధికారులు, లీడర్లు సమన్వయంతో కృషి చేయాలని మంత్రి ధన
Read More












