
లేటెస్ట్
బీజేపీ నుంచి పోటీకి.. నాలుగో రోజు 333 దరఖాస్తులు
హైదరాబాద్, వెలుగు: బీజేపీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్న ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్
Read Moreకాంగ్రెస్సా.. కమలమా?.. కన్ఫ్యూజన్లో మాజీ ఎమ్మెల్యే
బీఆర్ఎస్కు రాజీనామా అంటూనే ఆ పార్టీ నేతలతో టచ్లో ఆయనో మాజీ ఎమ్మెల్యే.. కాంగ్రెస్ హయాంలో పలు పదవులు నిర్వహించిన ఆయన గత లోక్ సభ ఎన్నికల
Read Moreమంత్రి కంటే ఎక్కువ డెవలప్ చేశామంటున్న ఎమ్మెల్యేలు
ఎన్నో పనులు చేశాం.. చాలా ఫండ్స్ తెచ్చామంటున్న మంత్రులు హైదరాబాద్, వెలుగు: అధికార పార్టీలో నేతల మధ్య అభివృద్ధిలో పొల్చుకోవడం పెరుగుతున్నది. ఇది
Read Moreపొత్తుపై తేల్చని కాంగ్రెస్.. నారాజ్లో కామ్రేడ్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల పొత్తుపై ఎటూ తేలడం లేదు. ఈ అంశంపై కాంగ్రెస్ జాతీయ నేతలు తప్ప ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఎవ్
Read Moreరాజయ్య నాకు సహకరిస్తడు .. కడియం ధీమా
స్టేషన్ఘన్పూర్, వెలుగు: సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య వచ్చే ఎన్నికల్లో తన విజయానికి సహకరిస్తారన్న నమ్మకం ఉందని స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మ
Read Moreసెప్టెంబర్ 15న.. 9 కొత్త మెడికల్ కాలేజీలు ఫ్రారంభం
కొత్త మెడికల్ కాలేజీలు.. 15న ప్రారంభం 9 కాలేజీల్లో ఈ అకడమిక్ ఇయర్ నుంచి తరగతులు: హరీశ్ స్టూడెంట్లకు ఇబ్బందులు కలగకుండా చూడండి ఆసుపత్రుల
Read Moreఢిల్లీకి బైడెన్.. రేపటి నుంచి జీ20 సమిట్
వాషింగ్టన్: జీ20 సమిట్కు ఢిల్లీ సిద్ధమైంది. ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న ఈ సమావేశాలకు ప్రపంచ దేశాధినేతలు వస్తుండడంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చ
Read Moreటమాటాకిలో రూ.3.. రోడ్డు పక్కన పారబోసిన రైతులు
కర్నూల్: ఆగస్టులో ఆల్టైమ్ రికార్డుతో మోత మోగించిన టమాటా ధరలు.. ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. గత నెలలో కిలో రూ.200పైగా ధరతో రైతులకు సిరు
Read Moreప్రచారానికి తొందరొద్దు.. బీఆర్ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ప్రచారంపై మాత్రం వెయిట్ అండ్ సీ ధోరణిని అనుసరిస్తున్నద
Read MoreG20 Summit: అతిథులు ఎప్పుడు వస్తారు.. వారికి ఎవరు స్వాగతం పలుకుతారు
సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు జరిగే G20 సమావేశాలకు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. వీవీఐపీల రాక సందర్భంగా కనీవిని ఎరగని రీతిలో భారీ భద్రత
Read Moreమరికొన్ని గంటల్లో భారత్కు అగ్రదేశాధినేతలు.. నిఘా నీడలో ఢిల్లీ
జీ20 సదస్సులో (G20 Summit) పాల్గొనేందుకు అగ్రదేశాధినేతలు మరికొన్ని గంటల్లోనే భారత్కు రానున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 8న) ఉదయం నుంచి ఒక్కొకరు భ
Read Moreఎంబీబీఎస్ ప్రవేశాల రిపోర్టింగ్ గడువు పొడిగింపు
ఎంబీబీఎస్ రెండో విడత ప్రవేశాల రిపోర్టింగ్ గడువును శుక్రవారం (సెప్టెంబర్ 8వ తేదీ) సాయంత్రం వరకు పొడిగిస్తూ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం (సెప్టెంబ
Read More