V6 News

లేటెస్ట్

Liquor scam:రెండో ఛార్జ్ షీట్లో తెలంగాణ లీడర్ల పేర్లు..టెన్షన్ టెన్షన్.!

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీబీఐ కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తాజాగా సమర

Read More

Chicken Price : పాకిస్థాన్లో కిలో చికెన్ రూ.650

పాకిస్థాన్‭లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకప్పుడు కేజీ చికెన్ రేటు రూ.200 లేదా 300 ఉండేది ఇప్పుడు ఏకంగా రూ.650కి చేరింది. దీంతో ధరలు చూసి నాన

Read More

Virat Kohli:కూతురు వామికతో ఆశ్రమానికి విరుష్క జంట

స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ యూపీలోని బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించారు. విరుష్క జంట గారాలపట్టి అయిన కూతురు వామికతో కలిసి వెళ్లారు. ఆశ్రమంలో

Read More

? LIVE UPDATES :మాష్టర్ ప్లాన్ రగడ..కామారెడ్డి బంద్ 

కామారెడ్డి జిల్లా :  కామారెడ్డి కొత్త మాస్టర్​ప్లాన్​కు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిర

Read More

మాస్టర్ ప్లాన్పై కలెక్టర్కు కాంగ్రెస్ వినతిపత్రం

కామారెడ్డి జిల్లా కలెక్టర్ తో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కిసాన్ సంఘ్ నాయకులు కోదండ రెడ్డి, అన్వేష్ రెడ్డి సమావేశమయ్యారు. వారి వెంట కార్యకర్తలు, నేతలు తర

Read More

Police Recruitment:దున్నపోతుకు వినతిపత్రం

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు తీర్చాలని పలు విద్యార్థి సంఘాలు వినూత్నరీతిలో నిరసన తెలియజేశారు. హబ్సిగూడలో దున్నపోతుకు వినతి పత్రం అందజేసి తమ న

Read More

బీఆర్ఎస్,కాంగ్రెస్ నుంచి 100 మంది బీజేపీలో చేరారు:ఎంపీ అర్వింద్

జగిత్యాల జిల్లాలో బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. సర్పంచుల నుంచి కార్యకర్తల వరకు కమలం పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా ఎంపీ ధర్మపురి

Read More

రాజీనామాకు సిద్ధమైన కేటీఆర్!

కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మం

Read More

మూసాపేట్ మెట్రో స్టేషన్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం

మూసాపేట్ మెట్రో స్టేషన్ లో రైలు కింద పడి ఓ వ్యక్తి  ఆత్మహత్య చేసుకున్నఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గురువారం రాత్రి

Read More

హుజూర్‭నగర్ అభివృద్దికి రూ.3వేల కోట్లు ఇచ్చాం: మంత్రి కేటీఆర్

హుజూర్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ది పరుగులు పెడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. హుజూర్ నగర్‭ అభివృద్దికి రూ.3వేల కోట్ల నిధులు ఇచ్చామని చెప్పారు. సాగునీ

Read More

ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నిక వాయిదా

ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ , BJP సభ్యుల మధ్య ఘర్షణ జరగడంతో మేయర్ ఎన్నిక వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

Read More

కేసీఆర్ అహంకారానికి సమాధి కట్టాలె : రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ అహంకారానికి తెలంగాణ సమాజం సమాధి కట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని ఆరోప

Read More

Arshdeep Singh:టీ20ల్లో హ్యాట్రిక్ నో బాల్స్ వేసిన తొలి బౌలర్

పుణె వేదికగా నిన్న రాత్రి జరిగిన భారత్, శ్రీలంక రెండవ టీ20లో టీమిండియా ఫాస్ట్ బౌలర్  అర్ష్‌దీప్‌ సింగ్ చెత్త రికార్డ్ నెలకొల్పాడు. నిన్

Read More