లేటెస్ట్
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. పెన్షన్లు పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ తీర్మానం చేసింది. జనవరి 1 నుంచి ఏపీలో పెన్షన్
Read Moreమనువాదం, ఫాసిజం దేశాన్ని ఏలుతున్నాయ్ : వెంకన్న
మనువాదం, ఫాసిజం దేశాన్ని ఏలుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కవి గోరటి వెంకన్న అన్నారు. మతం, మనువాదం పేరుతో బడుగువర్గాలను విడదీసే కుట్ర జరుగుతోందని ఆరోపించా
Read Moreబిల్కిస్ బానో కేసు: విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ బేలా త్రివేది
బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసు విచారణ నుంచి జస్టిస్ బేలా త్రివేది తప్పుకున్నారు. దీంతో ఇవాళ విచారణ చేపట్టాల్సి ఉండగా.. కేసు విచారణ వాయిదా పడింది.
Read Moreపెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని బీజేపీ ఆందోళన
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ లో బీజేపీ పెద్దఎత్తున ఆందోళన చేసింది. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేసింది. కలెక్టరేట్ ను ముట్
Read Moreఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి అస్వస్థత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పడమట నర్సాపురం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 44మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని జూలూరుపాడు ప్
Read Moreరాష్ట్రంలో రేపటి వరకు వర్షాలు : వాతావరణ శాఖ
మాండౌస్ తుఫాన్ ఎఫెక్ట్ తో రాష్ట్రంలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. జిల్లాలతో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస
Read Moreబీహార్లో టెట్ అభ్యర్థులపై లాఠీచార్జ్
బీహార్ లో టెట్ అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన అభ్యర్థులను చెదరగొట్టే ప్ర
Read Moreనవీన్ పక్కా ప్లాన్తోనే వైశాలిని కిడ్నాప్ చేశాడు : పోలీసులు
వైశాలి కిడ్నాప్ కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్టు రెడీ చేశారు. గతేడాది బొంగులూరులోని ఆర్డీ స్పోర్ట్స్ అకాడమీలో వైశాలికి నవీన్ రెడ్డితో పరిచయమైందన
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు కేసు : బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలకు సిట్ నోటీసులపై 22 వరకు స్టే
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజింగ్) బీఎల్ సంతోష్ , కేరళ వైద్యుడు జగ్గు స్వామికి సిట్ ఇచ్చిన 41ఏ
Read Moreమోడీ సర్కార్ వల్లే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది: మల్లు రవి
కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేసిన అప్పుల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని మాజీ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూప
Read Moreచైనా నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు రూ.1.35 కోట్లు : అమిత్ షా
రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కోసం చైనా రాయబార కార్యాలయం నుంచి కాంగ్రెస్ నేతలకు డబ్బులు అందాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఎఫ్సీఆర్ఏ రద్దు గుర
Read MoreBRS అంటే భారత రాబడి పార్టీ: కొండా సురేఖ
సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత పై కాంగ్రెస్ సీనియర్ నేత కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగృతిని అడ్డుపెట్టుకొని ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ క
Read Moreఫాంహౌస్ కేసు : పైలట్ రోహిత్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి సమక్షంలో 164 సీఆర్పీసీ
Read More













