లేటెస్ట్
బాలకృష్ణ అన్స్టాపబుల్-2లో ప్రభాస్
బాలయ్య అన్ స్టాపబుల్ - 2 షోకి ప్రభాస్ వస్తుండనే వార్తలకు ఓటీటీ సంస్థ ఆహా క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్, బాలకృష్ణ సేమ్ స్టైల్లో చేసిన ఓ&n
Read Moreవచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేస్తా: కేఏ పాల్
నిజామాబాద్ జిల్లా: మార్పు కోసమే తాను ప్రజాశాంతి పార్టీ ఏర్పాటు చేసిన తాను రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేస్తానని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్
Read Moreసీబీఐ విచారణ నిష్పక్షపాతంగా చేయాలి: కూనంనేని
ఎమ్మెల్సీ కవితపై జరుగుతున్న సీబీఐ విచారణ వెనుక కుట్ర ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా చేయాల
Read Moreముగిసిన రేసింగ్ లీగ్ .. హైదరాబాద్ టీమ్కు సెకండ్ ప్లేస్
ఇండియన్ రేసింగ్ లీగ్ ముగిసింది. ఉర్రూతలూగించిన ఈ రేసులో ‘గాడ్ స్పీడ్ కొచ్చి’ టీమ్ 417.5 పాయింట్లతో మొదటిస్థానాన్ని కైవసం చేసుకుంది.
Read Moreబీజేపీ, బీఆర్ఎస్ కలిసే డ్రామాలాడుతున్నాయి
ఎమ్మెల్సీ కవితపై జరుగుతోన్న సీబీఐ విచారణ లైవ్ పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. ఓపెన్ గా విచారణ జరిగితేనే ప్రజలందరిక
Read Moreటీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా
వరంగల్ జిల్లా : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కొండా సురేఖ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.&
Read Moreదేశంలోనే కేసీఆర్ పెద్ద ఆస్తిపరుడుగా మారాడు: బండి సంజయ్
ఇంద్రభవనం లాంటి కవిత ఇళ్లు చూసి సీబీఐ అధికారులు ఆశ్చర్యపోయారు కేంద్రం రాష్ట్రానికి 2 లక్షల 40వేల ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్ కడ్తలేడు: బండి సంజయ
Read Moreషార్ట్ కట్ పొలిటీషియన్లను ప్రజలు తిరస్కరించాలి: మోడీ
షార్ట్ కట్ పొలిటీషియన్లను ప్రజలు తిరస్కరించాలని, అవినీతి నేతల బండారం బయటపెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. షార్ట్ కట్ పొలిటీషియన్లు
Read Moreతప్పు చేయనప్పుడు బీఆర్ఎస్ లీడర్లకు భయమెందుకు: డీకే అరుణ
సీబీఐ దర్యాప్తుపై బీఆర్ఎస్ లీడర్లు ఎందుకు భయపడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుల
Read Moreజగిత్యాలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని.. కాంగ్రెస్ నాయకులు కలిసి కట్టుగా పార్టీని బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్
Read Moreఅడ్వొకేట్ను బయటకు పంపి కవితను ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు ఆమె నివాసానికి చేరుకున్న అధికారులు దాదాపు 4 గంటలుగా కవితను ప్రశ్న
Read Moreకాసేపట్లో కన్యాదానం.. ఇంతలోనే విషాదం
నిజామాబాద్ జిల్లా నవిపేట్ లో దారుణం జరిగింది. మరి కొద్ది గంటల్లో పెళ్లి అనగా.. పెళ్లి కూతురు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి కొడుకు వేధింపులు
Read Moreహిమాచల్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సుఖ్విందర్ సింగ్ సుఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ముఖేశ్ అగ్నిహోత
Read More













