V6 News

లేటెస్ట్

తప్పు చేయనప్పుడు బీఆర్ఎస్ లీడర్లకు భయమెందుకు: డీకే అరుణ

సీబీఐ దర్యాప్తుపై బీఆర్ఎస్ లీడర్లు ఎందుకు భయపడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుల

Read More

జగిత్యాలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి

జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని.. కాంగ్రెస్ నాయకులు కలిసి కట్టుగా పార్టీని బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్

Read More

అడ్వొకేట్ను బయటకు పంపి కవితను ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు ఆమె నివాసానికి  చేరుకున్న అధికారులు దాదాపు 4 గంటలుగా కవితను ప్రశ్న

Read More

కాసేపట్లో కన్యాదానం.. ఇంతలోనే విషాదం

నిజామాబాద్ జిల్లా నవిపేట్ లో దారుణం జరిగింది. మరి కొద్ది గంటల్లో పెళ్లి అనగా.. పెళ్లి కూతురు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి కొడుకు వేధింపులు

Read More

హిమాచల్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సుఖ్విందర్ సింగ్ సుఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ముఖేశ్ అగ్నిహోత

Read More

మంత్రి పదవినే వదిలేశా.. పదవులు ఓ లెక్కా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ జిల్లా: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ కమిటీల్లో నా పేరు లేకుంటే హై పవర్ కమిటీలోనూ ఉండొచ్చు.

Read More

కవిత సీబీఐ విచారణను లైవ్ ఇవ్వాలి: సీపీఐ నారాయణ

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవితపై జరుగుతున్న సీబీఐ విచారణ లైవ్ పెట్టాలని సీపీఐ  జాతీయ కార్యదర్శి నారాయణ దర్యాప్తు సంస్థలకు విజ్ఞప్తి చేశారు. సుప్రీ

Read More

రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

మాండూస్ తుఫాను ఎఫెక్ట్ తో రాష్ట్రంలో ముసురు వాతావరణం ఉంది. మరో 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప

Read More

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా రాజీనామా

ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందడంతో.. ఆ పార్టీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా పార్టీకి రాజీనామా చేశారు. ఓటమికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్

Read More

లిక్కర్ స్కాంలో కవితను విచారిస్తున్న సీబీఐ అధికారులు

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు దాదాపు 2 గంటల నుంచి విచారిస్తున్నారు. ఈ కేసులో విచారణ కో

Read More

కరీంనగర్ లో మట్టి రోడ్లు కనిపించ కుండా చేస్తం : గంగుల కమలాకర్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోడ్ల మరమ్మత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  కరీంనగర

Read More

జియో నుంచి కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ !

టెలికామ్ దిగ్గజ సంస్థ జియో కొత్త ఆండ్రాయిడ్ 5జీ ఫోన్ ని లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని ధర పదివేల రూపాయలలోపు ఉంటుందని తెలుస్తుంది.

Read More

బీజేపీ పవర్ ఫుల్ పార్టీ.. ఎక్కడైనా సింగిల్‭గానే పోటీ చేస్తుంది: బండి సంజయ్

కొంతమంది బీజేపీ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించే

Read More