లేటెస్ట్
2కి.మీ. నడిచి పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2కిలోమీటర్లు నడిచి పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ముర్ము ఒడిశా వెళ్లారు. ఈ ఉదయం ప్రత్యేక వి
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీకి సంబంధం లేదు : ఎంపీ అర్వింద్
నిజామాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను టీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తోందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ప్రధాని
Read Moreహైదరాబాద్ కట్టింది నేను కాదు : చంద్రబాబు
దేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందంటే అందుకు కారణం టీడీపీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ను తాను నిర్మించలేదని, అలా ఎప్పు
Read Moreటీ20 వరల్డ్ కప్ సెమీస్లో భారత్ ఓటమి..ఫైనల్లోకి ఇంగ్లాండ్
టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్లోకి ఇంగ్లాండ్ దూసుకెళ్లింది. రెండో సెమీస్ లో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యాన
Read Moreఆర్ఎఫ్ సీఎల్ అందుబాటులోకి వస్తే తక్కువ ధరలకే ఎరువులు : వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా : రైతులకు మేలు చేసే ఆర్ఎఫ్ సీఎల్ (రామగుండం ఫర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్) కంపెనీని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేసే కార్యక్
Read Moreవేమన విగ్రహం తొలగింపుపై స్పందించిన పవన్ కల్యాణ్
కడప జిల్లాలో యోగి వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహం తొలగించి వైఎస్ విగ్రహం ఏర్పాటు చేయడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. యోగి వేమన రాసిన&n
Read Moreభారత్ – ఇంగ్లండ్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్
టీమిండియాపై 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. 16 వ ఓవర్ : ఇంగ్లాండ్ 170/0 17వ ఓవర్లో మొత్తం 16 పరుగు
Read Moreగవర్నర్ పర్యటనలో ప్రొటోకాల్ పాటించని అధికారులు
సిద్దిపేట జిల్లా : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటనలో సిద్దిపేట జిల్లా అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దర్శన
Read Moreసాయంత్రం 5గంటలకు గవర్నర్ తో సబితా ఇంద్రారెడ్డి భేటీ
యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లుపై చర్చించేందుకు గవర్నర్ తమిళిసై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. సాయంత్రం 5 గంటలక
Read Moreసోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కె.ఎల్. రెడ్డి, వరదాచారి శ్రద్ధాంజలి సభ
హైదరాబాద్ : సమాజంలోని సమస్యలను వెలికితీసి, వాటి పరిష్కారానికి కృషిచేసిన కె.ఎల్. రెడ్డి, జీఎస్ వరదాచారి నేటి పాత్రికేయులకు ఆదర్శమని పలువురు వక్తలు పేర్
Read Moreఇంగ్లాండ్ టార్గెట్ 169 రన్స్
సెకండ్ సెమీస్లో ఇంగ్లాండ్ కు టీమిండియా 169 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్..20 ఓవర్లలో 6 వికెట్లకు 16
Read Moreస్పెషల్ సీబీఐ కోర్టులో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబును హాజరుపర్చిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈడీ అధికారులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అలజడి రేపిన ఈ స్కామ్ లో మర
Read Moreయూజీ, పీజీ విద్యార్థినులకు 50శాతం చొప్పున హాస్టల్ వసతి : నవీన్ మిట్టల్
హైదరాబాద్: హాస్టల్ సమస్య పరిష్కారం టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తో నిజాం కాలేజీ విద్యార్థినుల చర్చలు ముగిశాయి. కొత్తగా నిర్మించిన హాస్టల
Read More













