లేటెస్ట్
నల్గొండలో బీజేపీకి బీజం పడింది: ఈటల రాజేందర్
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయినా.. నైతిక విజయం ఆయనదేనని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నా
Read Moreటీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది:బీజేపీ
మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని బీజేపీ నేతలు అభినందించారు. టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందన్నారు.
Read MoreKGF2 మ్యూజిక్ ఎఫెక్ట్ .. కాంగ్రెస్ ట్విట్టర్ బ్లాక్ చేయాలని ఆదేశం
కాంగ్రెస్ పార్టీకి బెంగళూరు కోర్టు షాక్ ఇచ్చింది. ఆ పార్టీ ట్విట్టర్ అకౌంట్తో పాటు భారత్ జోడో ట్విట్టర్ అకౌంట్నూ తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలిచ
Read Moreఓట్లడిగే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు : జై రామ్ ఠాకూర్
వచ్చే 25 ఏళ్ల పాటు హిమాచల్లో బీజేపీ గెలుస్తుందని ఆ రాష్ట్ర సీఎం జై రామ్ ఠాకూర్ జోస్యం చెప్పారు. హిమాచల్లో 1982 నుంచి జరిగిన ప్రతి అసెంబ్ల
Read Moreనాగర్ కర్నూల్ లో రోడ్డెక్కిన పత్తి రైతులు
నకిలీ విత్తనాలు అమ్మిన డీలర్లపై చర్యలు తీసుకోవాలి నాగర్ కర్నూల్ జిల్లా: నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు ఆందోళనకు దిగారు. పదర మండలం వంకేశ్వర
Read Moreసీఎం కేసీఆర్ను కలిసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మునుగోడులో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మునుగోడు ఉపఎన్నికల్లో తనక
Read MoreBRSకు మునుగోడుతోనే పునాదులు పడ్డయి: మంత్రి సత్యవతి రాథోడ్
యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో ధర్మం గెలిచిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూస
Read Moreఈవీఎంలు వద్దు..బ్యాలెట్ పేపర్లు ముద్దంటున్న కేఏ పాల్
మునుగోడు ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. తనకు 800కుపైగా ఓట్లు రావడంపై పలు అనుమానాలు వ్యక్తం చ
Read Moreజనగామలో ధాన్యం కొనుగోలు టోకెన్ల కోసం రైతుల క్యూ
జనగామ వ్యవసాయ మార్కెట్కు ధాన్యం పెద్దఎత్తున తరలి వస్తోంది. మూడు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ ఇవాళ తిరిగి ప్రారంభమైంది. దీంతో తెల్లవారుజాము నుంచే
Read Moreతరుగు పేరుతో కోతలు విధిస్తే కఠిన చర్యలు: మంత్రి గంగుల
రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరపాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులకు సూచించారు. తరుగు పేరుతో కోతలు విధించ
Read Moreతెలంగాణను విడిచి వెళ్తుంటే బాధగా ఉంది: రాహుల్ గాంధీ
రాష్ట్రాన్ని విడిచి వెళ్తుంటే బాధగా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రంలో కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారన్న ఆయన... దెబ
Read Moreత్వరలో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం కూల్తది: ఆదిత్య థాక్రే
మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని శివసేన నేత ఆదిత్య థాక్రే తెలిపారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశ
Read Moreకేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలి : రేవంత్ రెడ్డి
మునుగోడులో మోడీ, కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగంతో ప్రతిపక్షాలను
Read More













